కరోనాపై పోరాటంలో భాగంగా నిన్న జనతా కర్ఫ్యూకు మద్దతు ప్రకటించిన జనసేనాని ఇక తాజాగా కరోనాను నియంత్రించటానికి ప్రధాని మోదీ మాటను పాటిద్దామంటూ పిలుపునిచ్చారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో అందరం సమైక్యంగా పోరాటం సాగించాలని పవన్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే . ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని , జాగ్రత్తలు తీసుకోవాలని పవన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WGeeuT
Monday, March 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment