Monday, March 23, 2020

లాక్ డౌన్, కరోనా నియంత్రణ పై ప్రధాని చెప్పింది విందాం .. జనసేనాని పవన్ కళ్యాణ్

కరోనాపై పోరాటంలో భాగంగా నిన్న జనతా కర్ఫ్యూకు మద్దతు ప్రకటించిన జనసేనాని ఇక తాజాగా కరోనాను నియంత్రించటానికి ప్రధాని మోదీ మాటను పాటిద్దామంటూ పిలుపునిచ్చారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో అందరం సమైక్యంగా పోరాటం సాగించాలని పవన్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే . ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని , జాగ్రత్తలు తీసుకోవాలని పవన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WGeeuT

Related Posts:

0 comments:

Post a Comment