Monday, March 23, 2020

coronavirus: సా.6 దాటాకా కిరణా షాపులు క్లోజ్, మెడికల్ షాపు, ఆస్పత్రికే పర్మిషన్, లాక్‌డౌన్ జీవో..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం జనం చూపిన నిబద్ధత.. సోమవారం చూపించలేదు. రహదారులపై ఇబ్బడి ముబ్బడిగా రావడంతో ప్రధాని మోడీ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xlOxW4

Related Posts:

0 comments:

Post a Comment