కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నది. దీనిని విపక్షాలు స్వాగతించాయి. కానీ అధికార వైసీపీ మాత్రం ఈసీ తీరును తప్పుపట్టింది. వైసీపీ తీరు సరికాదని.. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి భయాందోళన నెలకొన్న నేపథ్యంలో... అరికట్టేందుకు రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఉమా ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QfwCXF
Sunday, March 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment