‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఇండియాకు పేరుంది. అలాంటి దేశంలో.. రాజకీయ చైతన్యానికి పేరున్న ఏపీలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. నిన్ననే ఆ పార్టీ ఆరవ ఆవిర్భావ సభను జరుపుకుంది. మొత్తానికి రెండు రకాలుగా పవన్ గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం పొందారు. ఆరేళ్లలో ఆరు విభిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ఒకరికార్డయితే.. పార్టీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39R8Atz
Sunday, March 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment