Sunday, March 15, 2020

టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ.. గిన్నిస్ రికార్డుల్లో పవన్ కల్యాణ్.. విశాఖలో వైసీపీకి 60వేల ఎకరాలు.

‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఇండియాకు పేరుంది. అలాంటి దేశంలో.. రాజకీయ చైతన్యానికి పేరున్న ఏపీలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. నిన్ననే ఆ పార్టీ ఆరవ ఆవిర్భావ సభను జరుపుకుంది. మొత్తానికి రెండు రకాలుగా పవన్ గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం పొందారు. ఆరేళ్లలో ఆరు విభిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ఒకరికార్డయితే.. పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39R8Atz

0 comments:

Post a Comment