‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఇండియాకు పేరుంది. అలాంటి దేశంలో.. రాజకీయ చైతన్యానికి పేరున్న ఏపీలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. నిన్ననే ఆ పార్టీ ఆరవ ఆవిర్భావ సభను జరుపుకుంది. మొత్తానికి రెండు రకాలుగా పవన్ గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం పొందారు. ఆరేళ్లలో ఆరు విభిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ఒకరికార్డయితే.. పార్టీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39R8Atz
టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ.. గిన్నిస్ రికార్డుల్లో పవన్ కల్యాణ్.. విశాఖలో వైసీపీకి 60వేల ఎకరాలు.
Related Posts:
కేసీఆర్ గుండెల్లో భయం పుట్టాలి.. అహంకారం తగ్గి ప్రజల కోసం పనిచేయాలి.. రేవంత్ రెడ్డి అటాక్..!సూర్యాపేట : హుజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. సీఎం కేసీఆర్ సభ రద్దు కావడం.. ఎంపీ రేవంత్ రెడ్డి రోడ్ షో విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార… Read More
ఐఎస్ ఉగ్రవాదుల హిట్లిస్ట్లోనూ కమలేశ్ తివారీ.. రెండేళ్ల క్రితమే..హిందూ సమాజ్ పార్టీ నేత, హిందు మహాసభ లీడర్ కమలేశ్ తివారీ హత్య తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నాం లక్నోలోని పార్టీ కార్యాలయంలో… Read More
మెక్సికో నుంచి ఢిల్లీకి వలసదారులు: స్మగ్లర్లకు హెచ్చరికని పేర్కొన్న అమెరికాఅమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు మెక్సికోకు వెళ్లిన 300 మంది భారతీయులను తిరిగి భారత్కు పంపించారు మెక్సికో ఇమ్మిగ్రేషన్ అధికారులు. వీరంతా శుక్రవారం ఉద… Read More
బ్యాంకులో రూ.80 లక్షలు.. రూ.10 వేలు విత్ డ్రా చేసే ఛాన్స్... ఆగిన గుండె...బ్యాంకుల నగదు ఉంటే భద్రంగా ఉంటుందని ఖాతాదారులు అనుకొంటారు. అందుకే తక్కువ వడ్డీకి అయిన సరే ఖాతాలో నగదు డిపాజిట్ చేస్తారు. అవసరం ఉన్నప్పుడు నగదు తీసుకొవ… Read More
కనీసవేతనాన్ని పెంచిన ఆ ప్రభుత్వం... పనిమనుషులకు వర్తిస్తుందా..?న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కనీస వేతనాల పెంపునకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కొత్త రేట్లను లేదా పెంచిన రేట్లను వెల్లడించాలని ఢిల్లీ ప్… Read More
0 comments:
Post a Comment