కరోనా వైరస్ ప్రబలడంతో అన్నీ దేశాల తగిన చర్యలు తీసుకుంటున్నాయి. చైనా తర్వాత ఇరాన్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కువైట్లో కూడా ప్రభావం ఉండటంతో ఇండియా సహా ఏడు దేశాలపై నిషేధం విధించింది. దీంతో ప్రయాణికులతో కలిసి కువైట్ వెళ్లిన విమానం తిరిగి వచ్చింది. కరిపూర్లో గల కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 170 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TOIWPx
Saturday, March 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment