కరోనా వైరస్ ప్రబలడంతో అన్నీ దేశాల తగిన చర్యలు తీసుకుంటున్నాయి. చైనా తర్వాత ఇరాన్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కువైట్లో కూడా ప్రభావం ఉండటంతో ఇండియా సహా ఏడు దేశాలపై నిషేధం విధించింది. దీంతో ప్రయాణికులతో కలిసి కువైట్ వెళ్లిన విమానం తిరిగి వచ్చింది. కరిపూర్లో గల కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 170 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TOIWPx
కువైట్లో కరోనా కల్లోలం: 45కు చేరిన పాజిటివ్ కేసులు, ఇండియా సహా 7 దేశాలపై బ్యాన్, వెనక్కి ఫ్లైట్
Related Posts:
దశాబ్దాలకాలం పాటుగా అమెరికా ఉత్తర కొరియా మధ్య రహస్య చర్చలుఓ వైపు అగ్రరాజ్యం అమెరికా... మరోవైపు ఆ దేశాన్నే గడగడలాడించిన ఉత్తర కొరియా. రెండు దేశాల అధినేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లారు. అణ్యాయుధ… Read More
సర్పంచ్ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్దే హవా! అందర్నీ ఓటు అడిగి ఆయనే వేసుకోలేదు.. ఓడిపోయాడుహైదరాబాద్: సర్పంచ్ ఎన్నికల్లో తెరాస మద్దతు అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం… Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిష్యూం ఢిష్యూం, బళ్లారి జిల్లా మైనింగ్ గొడవలు, పెత్తనం ఎక్కువ చేశారు !బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ముష్టి యుధ్దం వెనుక పెద్ద కథ ఉందని సమాచారం. పక్క నియోజక వర్గాల మీద ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పెత్తనం చెలాయిం… Read More
లక్కున్నోడు: రూ.200 పెట్టుబడితో కోట్లు సొంత చేసుకున్న కానిస్టేబుల్అదృష్టం అనేది ఎప్పుడో కానీ తలుపు తట్టదు. ఒకసారి తట్టిందో అంతే తలరాతలే తారుమారవుతాయి. అప్పటి వరకు కటిక పేదరికంలో జీవించిన వ్యక్తి ఒక్కసారిగా అపర కుబేరు… Read More
'వారానికో కేంద్రమంత్రి, ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతామని బీజేపీ బెదిరింపులు'అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన… Read More
0 comments:
Post a Comment