కరోనా వైరస్ ప్రబలడంతో అన్నీ దేశాల తగిన చర్యలు తీసుకుంటున్నాయి. చైనా తర్వాత ఇరాన్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కువైట్లో కూడా ప్రభావం ఉండటంతో ఇండియా సహా ఏడు దేశాలపై నిషేధం విధించింది. దీంతో ప్రయాణికులతో కలిసి కువైట్ వెళ్లిన విమానం తిరిగి వచ్చింది. కరిపూర్లో గల కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 170 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TOIWPx
కువైట్లో కరోనా కల్లోలం: 45కు చేరిన పాజిటివ్ కేసులు, ఇండియా సహా 7 దేశాలపై బ్యాన్, వెనక్కి ఫ్లైట్
Related Posts:
లాక్డౌన్ ఆంక్షలలో శంకుస్థాపనలు ఎలా చేస్తారు..? టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ బండి సంజయ్..!హైదరాబాద్ : గులాబీ నేతల వ్యవహారంపై బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. లాక్డౌన్ కొనసాగుతున్న వేళ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన … Read More
సునామీలా కుదిపేస్తోన్న టిక్ టాక్ వివాదం.. యువత ఎందుకిలా తయారవుతున్నారు.. నిషేధిస్తారా..?టిక్టాక్... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగిస్తోన్న యూప్. స్మార్ట్ ఫోన్ యుగంలో అరచేతిలోనే లెక్కకు మిక్కిలి ఎంటైర్ట్మెంట్ అందిస్తున్న యాప… Read More
ఆకాశంలోకి దట్టమైన భారీ పొగలు: భయాందోళనలో విశాఖ వాసులు, ఇళ్ల నుంచి బయటకువిశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువకముందే పారిశ్రామిక ప్రాంతంలో వెలువడిన దట్టమైన పొగలు నగర వాసులను మరోసారి భయాందోళనలకు గురిచేశాయి. మల్కాపురంలోని హెచ్… Read More
Coronavirus: క్వారంటైన్ కామాంధులు, యువతి నగ్న వీడియో తీసి బ్లాక్ మెయిల్, దూలతీరింది !భోపాల్: కరోనా (COVID 19) క్వారంటైన్ లో ఉంటున్న యువతి ఎప్పుడు ఎలాంటి చేదు వార్త వినాల్సివస్తుందో ? అనే ఆందోళనతో ఉంది. అలాంటి ఆందోళన సమయంలో యువతి బాత్ ర… Read More
రైల్వేలో ఉద్యోగాలు: పారామెడికల్ పోస్టులకు అప్లయ్ చేసుకోండి..!ఈస్ట్ కోస్ట్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో నర్సింగ్ స… Read More
0 comments:
Post a Comment