తిరుపతి: రాష్ట్రంలో నిత్యావసర సరుకుల పంపిణీ ఆరంభమైంది. ఆదివారం సెలవురోజు అయినప్పటికీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం.. నిర్ణీత సమయానికి రేషన్ పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు చౌక ధరల దుకాణాల డీలర్లు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం ఆరంభమైన రేషన్ పంపిణీ సందర్భంగా రద్దీ లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు అధికారులు. రేషన్ షాపుల వద్ద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UPWElQ
మూడుదశల్లో రేషన్: ఎప్పుడెప్పుడంటే: పర్యవేక్షించిన రోజా..ఏపీలో నిత్యావసర సరుకుల పంపిణీ షురూ
Related Posts:
కశ్మీర్లో స్కూల్స్ రీ-ఓపెన్ : విద్యార్థులు లేక వెలవెలబోయిన తరగతి గదులుశ్రీనగర్ : కశ్మీర్లో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఇవాళ్టి నుంచి ప్రభుత్వ పాఠశాలలు కూడా పున:ప్రారంభ… Read More
మరో పోరాటానికి రేవంత్ రెడ్డి శ్రీకారం..! యురేనియం తవ్వకాలను అస్త్రంగా మార్చుకోనున్న కాంగ్రెస్ ఎంపీ.హైదరాబాద్ : మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలపై మరో పోరాటానికి పావులు కదుపుతున్నారు. అడవిపుత్రుల సహజ సిద్దమైన ఆస్తి యురేనియం రూపంలో … Read More
చంద్రయాన్-2 గుడ్ న్యూస్: ఇక జాబిల్లి కక్ష్యలో.. క్లిష్ట దశకు చేరుకున్న మూన్ మిషన్!బెంగళూరు: మరి కొన్ని గంటలు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్.. మరో అంకాన్ని పూర్తి … Read More
ఎయిర్ ఇండియా స్కామ్.. మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఈడీ సమన్లుఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం చిక్కుల్లో పడ్డారు. యూపీఏ హయాం నాటి కేసు ఆయన్ని వెంటాడుతోంది. అప్పటి ప్రభుత్వంలో ఎయిర్ ఇండియాకు నష్ట… Read More
జకిర్ నాయక్కు షాక్... పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్ రద్దు చేయనున్న మలేషియావివాదాస్పద ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్పై మలేసియా ప్రభుత్వం కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసింది. మలేషియాలో జకిర్ నాయక్కు ఉన్న పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస… Read More
0 comments:
Post a Comment