హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తన ప్రసంగం ఆరంభంలోనే ఆయన హైదరాబాద్కు చెందిన తొలి కరోనా వైరస్ పేషెంట్ రామ్గంప తేజతో మాట్లాడారు. ఆయనను కరోనా వారియర్గా అభివర్ణించారు. కరోనా వైరస్ బారిన పడి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన తేజ.. పూర్తిగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bzQfls
Sunday, March 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment