జగిత్యాల: జిల్లాలోని మల్లాపూర్ మండలం కుస్థాపూర్కు వచ్చిన జమ్మూకాశ్మీర్ పోలీసులు స్థానిక వ్యక్తిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దేశ ద్రోహం కింద అరెస్టైన వ్యక్తికి కుస్తాపూర్ వాసి లింగన్న డబ్బులు పంపాడని పోలీసులు తెలిపారు. ఆర్మీకి సంబంధించిన సమాచారం క్యాంపస్ నుంచి బయటకు లీక్ చేస్తున్నాడన్న అనుమానంతో జమ్మూకాశ్మీర్ పోలీసులు రాకేష్ అనే వ్యక్తిపై కేసు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38lInli
దేశ ద్రోహికి డబ్బులు: జమ్మూకాశ్మీర్ పోలీసుల అదుపులో తెలంగాణ వ్యక్తి
Related Posts:
బెంగాల్, తెలంగాణ, మరియు ఏపీ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యం .. ఏంపీ మాజీ సీఎంబెంగాల్, ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు, కాశ్మీర్ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు ప్రణాళికలు చేసిందని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్… Read More
2023లో తెలంగాణలో కమలం పాగా వేస్తుంది..! బీజేపి మాజీ సీఎం శివరాజ్సింగ్ సంచలన వ్యాఖ్యలు..!!హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో బీజేపి ముందుకెళ్తోందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. … Read More
బోడుప్పల్ సంగీతపై హత్యాయత్నం .. భర్తపై అనుమానం, వారెంట్ ఉన్న పట్టుకోని పోలీసులు ..హైదరాబాద్ : తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు. ఓ పాపకు జన్మనిచ్చాక కానీ అతగాడి ప్రవర్తన బోధపడలేదు. అప్పటికే ఓ పెళ్లైందని తెలిసి బాధపడింది. సరే భ… Read More
జగన్ కు లోకేశ్ వార్నింగ్: గుర్తుపెట్టుకో..అధికారం శాశ్వతం కాదు: సహనం పరీక్షించొద్దు....!మాజీ మంత్రి లోకేశ్ ముఖ్యమంత్రి జగన్ మీద ఫైర్ అయ్యారు. జగన్ ఓ వైపు నీతులు చెబుతూనే మరో వైపు తాను అనుకున్నదే జగన్ చేసేస్తున్నారంటూ లోకేశ్ మండిప… Read More
బీజేపీపై పోరాటం చేసేందకు సీపీఐ, కాంగ్రెస్ కలిసి రావాలి: మమత బెనర్జీపశ్చిమ బెంగాల్ : బీజేపీతో పోరుకు సీపీఐ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కలిసి రావాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఓట… Read More
0 comments:
Post a Comment