Tuesday, March 3, 2020

క్రైస్తవ గురువు పోప్ ఫ్రాన్సిస్‌కు కరోనా!.. ఇటలీలో వైరస్ విలయతాండవం.. 52కు పెరిగిన మృతులు

ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆథ్యాత్మిక కేంద్రం వాటికన్ సిటీని కరోనా భయం వెంటాడుతోంది. క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్(83) వైరస్ కాటుకు గురయ్యారన్న వార్త అందరినీ కలవరపెట్టింది. ఆదివారం నాటి ప్రార్థనల్లో పోప్ విపరీతంగా దగ్గుతూ కనిపించిన ఆయన.. మధ్యలోనే క్షమాపణలు కోరుతూ వెళ్లిపోయారు. ఇటలీలో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో డాక్టర్లు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. దగ్గు, జలుబు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TxvWh3

Related Posts:

0 comments:

Post a Comment