కరోనా వైరస్ పై భారత్ యుద్ధం చేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో లాక్ డౌన్ ప్రకటించి అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయని చెప్పాయి . ఇక ఈ నేపధ్యంలో రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలకు , అలాగే కరోనాపై యుద్ధం చేస్తున్న సైన్యం అయిన వైద్యులు, పోలీసులు, మీడియా,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bmlVKO
తెలంగాణా ప్రభుత్వానికి రూ.5 కోట్ల విరాళం.. సేవలందిస్తున్న వారికి భోజనం : 'మేఘా' ఔదార్యం
Related Posts:
Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!నాగ్పూర్/ బజాజ్ ( మహారాష్ట్ర): కరోనా క్వారంటైన్ కేంద్రాలు కొన్ని చోట్ల ప్రేమికులకు స్వర్గంలాగా తయారైయ్యింది. కరోనా వైరస్ (COVID-19) వ్యాధి సోకిన వ్యక్… Read More
ఈడీ కేసులో రవిప్రకాశ్కు హైకోర్ట్లో ఊరట: ముందస్తు బెయిల్ మంజూరుటీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై ఈడీ కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై … Read More
కేటీఆర్కు అది తప్ప... పరిపాలన రాదు... ప్రభుత్వంపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు...తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఇంగ్లీష్ మాటలు తప్ప పరిపాలన మాత్రం రాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. 'కేటీఆర్... మాట మాట్లాడితే హైదరాబాద్ వ… Read More
వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్: ఎప్పుడంటే: ఏర్పాట్లు: 61 మందిఅమరావతి: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖాయం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగ… Read More
కరోనా లక్షణాలున్న రిమాండ్ ఖైదీ పరారీ .. టెన్షన్ లో స్థానికులు ..పోలీసుల గాలింపుతెలంగాణ రాష్ట్రంలో కరోనాకేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ కరోనా వ్యాప్తిచెందుతున్న తీరు ఆందోళనకరంగా తయారైంది. తాజాగా వరంగల్ అర్బన్ జిల… Read More
0 comments:
Post a Comment