హైదరాబాద్ : వినాయక చవితి అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య. ప్రతి ఏటా విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈసారి వినాయక చవితి కోసం గణపయ్య విగ్రహా తయారీకి కర్ర పూజతో మంగళవారం అంకురార్పణ చేశారు. శిల్పి రాజేంద్రన్, 120 మంది కళాకారులు వినాయకుడిని సుందరంగా తీర్చిదిద్దనున్నారు. అంకురార్పణ ..భక్తులకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZKMSD0
58 నుంచి 60 అడుగులు, త్వరలో పేరు నిర్ణయిస్తాం : కర్రపూజతో ఖైరతాబాద్ గణేశుడికి అంకురార్పణ
Related Posts:
జగన్ కు చేతగాక పారిపోయాడు ... సాధినేని యామిని సంచలనంతెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, మహిళా అధికార ప్రతినిధి సాధినేని యామిని ఈసారి జగన్ ని టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును టార్గెట్ చేసేందుకు … Read More
ప్రీతిరెడ్డి హత్య కేసు: కేసును ఛేధించడంలో తలమునకలైన ఆస్ట్రేలియా పోలీసులుఆస్ట్రేలియాలో హత్యకు గురైన వైద్యురాలు ప్రీతిరెడ్డి కేసులో మిస్టరీ వీడలేదు. అసలు ప్రీతి రెడ్డి మృతి చెందడానికి ఏమి జరిగిందో అనేదానిపై ఆస్ట్రేలియా పోలీస… Read More
నిన్న అలా నేడు ఇలా: రాఫెల్ డాక్యుమెంట్ల చోరీపై మాట మార్చి ఏజీ వేణుగోపాల్దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ యుద్ధ విమానం అంశం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. రెండ్రోజుల క్రితం రాఫెల్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయ… Read More
ఫ్లైక్సీలపై మళ్లీ కొరడా: ఈ టీఆర్ఎస్ నేతకు 25వేల రూపాయల జరిమానా విధించిన జీహెచ్ఎంసీహైదరాబాదు: నిబంధనలు అతిక్రమిస్తే తామేంటో మరోసారి నిరూపించింది గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ శాఖ జీహెచ్ఎంసీ. నిబంధనలు అతిక్రమించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్… Read More
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐటీ గ్రిడ్ సీఈఓ... క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అశోక్హైదరాబాదు: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న డేటా చోరీ అంశం మరో మలుపు తీసుకుంది. డేటా చోరీ నిజమేనంటూ తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై ఆ కంపెనీ సీఈఓ … Read More
0 comments:
Post a Comment