Thursday, March 19, 2020

రాజ్యసభ ఎన్నికల తర్వాత వైసీపీలో ప్రక్షాళన ? ప్రభుత్వంలోనూ మార్పులకు జగన్ సై..

ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వంలో రాజ్యసభ ఎన్నికల తర్వాత ప్రక్షాళన చేపట్టాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులో భాగంగా పలువురు మంత్రులకు ఉద్వాసన పలకడం, మరికొందరికి శాఖలు మార్చడం, అదే విధంగా వైసీపీలోనూ కీలక మార్పులు చేయాలనేది జగన్ ఉద్దేశంగా కనిపిస్తోంది. సీఎంవోలోనూ పలువురు అధికారులు, సలహాదారులకూ స్ధాన చలనం, ఉద్వాసనలు తప్పదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qso9R1

0 comments:

Post a Comment