Thursday, March 19, 2020

కరోనాపై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు .. ఏమన్నారంటే

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది . ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 13 నమోదు కాగా మరిన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క ఏపీలోనూ రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనాను నియంత్రించటం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెల్త్ ఎమర్జెన్సి ప్రకటించి కరోనా నివారణకు కష్టపడుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UhVjUo

Related Posts:

0 comments:

Post a Comment