Saturday, March 7, 2020

నిర్భయ దోషి ముఖేశ్ కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, అత్యవసరంగా విచారించలేమని స్పష్టీకరణ..

నిర్భయ దోషులు న్యాయ ప్రక్రియ పేరుతో కాలయాపన చేస్తున్నారు. రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం, తర్వాత సుప్రీంకోర్టులో తీర్పును సవాల్ చేయడం, క్యురేటివ్ పిటిషన్ వేస్తూ.. శిక్ష నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందుతున్నారు. తాజాగా పాటియాలా కోర్టు నిర్భయ నలుగురు దోషులకు మార్చి 20వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని డెత్ సెంటెన్స్ జారీచేసింది. దీనిపై దోసి ముఖేశ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TJ1As8

Related Posts:

0 comments:

Post a Comment