కాసుల కక్కుర్తి మనిషిని నీచంగా మారుస్తుంది. పక్కనోడు ఏమైపోతే మాకేం .. మేం బతికితే చాలు అన్నట్టు జనాలను తయారు చేస్తుంది. డబ్బు కోసం ఎంత దారుణానికైనా ఒడిగడుతున్న నీచులు కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక విషయం అందర్నీ భయానికి గురి చేస్తుంది. కల్తీలతో ప్రాణాలు గాలిలో దీపంగా మారాయి అన్న భావన కలుగుతుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TfqLDn
ప్రాణాలతో చెలగాటం ... పైసల కోసం కుక్కలు, పందుల కళేబరాలతో నూనె తయారీ
Related Posts:
కాంగ్రెస్కు షాక్?: అసెంబ్లీ ప్రాంగణంలో కేసీఆర్ కాళ్లు మొక్కిన ఎమ్మెల్యే!హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోందా? ఇప్పటికీ సీఎల్పీ నేతను ఆ పార్టీ ఎన్నుకోలేదు. మరోవైపు, కొందరు ప్రజాప్రతినిధులు తెరాస వై… Read More
ఉద్యోగుల్లో చిచ్చుపెట్టేందుకు ఏపీ ఎన్జీవోల కుట్ర..! ఆటలు సాగనివ్వమంటున్న టీఎన్జీవోలు..!!హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మద్య సొసైటీ భూముల వ్యవహారం ఆరని మంటలను రగుల్చుతూనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతికి వెళ్లినప్పటికీ ఏపీఎన్జ… Read More
దేశంలో కేసీఆర్ సెంటిమెంట్ ఫాలో అయ్యేవారే ఎక్కువట..!హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కేసీఆర్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరుగుతోందట. వాస్తు, జ్యోతిష శాస్త్రాలను బలంగా నమ్మే కేసీఆర్ ప్రతి విషయంలోనూ పండితుల సలహాలు,… Read More
మరో ట్విస్ట్: సీబీఐ నుంచి రాకేష్ ఆస్థానా ఔట్న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీబీఐ డైరెక్టర్గా ఉన్న అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్… Read More
మెట్రో లో ఉద్యోగాలు..! 80 లక్షలు వసూలు.. అడ్డంగా దొరికిన జంటహైదరాబాద్ : మెట్రో లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ మోసానికి పాల్పడింది ఓ జంట. నిరుద్యోగులకు గాలం వేసి 80 లక్షల రూపాయల మేర వసూలు చేశారు. నెల్లూరు జిల్ల… Read More
0 comments:
Post a Comment