గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ సోమవారం గుంటూరు జిల్లా ఉప కారాగారాన్ని సందర్శించారు. జైలులో ఉన్న రాజధాని ప్రాంత రైతులను ఆయన పరామర్శించారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర అమరావతి పరిరక్షణ కమిటీ ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు ఈ సందర్భంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PExHYt
మహిళలు స్నానం చేస్తోంటే ఫొటోలు తీస్తారా?: మా ఓర్పును చేతగానితనంగా: నారా లోకేష్ వార్నింగ్
Related Posts:
లాక్డౌన్ వేళ.. బీజేపీ సీనియర్ నాయకుడి గ్రాండ్ బర్త్డే ఫంక్షన్.. నో సోషల్ డిస్టెన్సింగ్..!బెంగళూరు: వేలాదిమంది ప్రాణాలను హరించి వేస్తోన్న భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న వేళ.. భారతీయ… Read More
రన్నింగ్ ట్రైన్ ఎక్కడం కుదరదిక: ఎయిర్పోర్టుల్లా..సాఫిస్టికేటెడ్గా: రైల్వే స్టేషన్లలో ఎంట్రీ??న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రత రైలు ప్రయాణాల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టుబోతోంది. సినీ ఫక్కీలో.. చివరి నిమిషంలో రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చి.… Read More
ఏపీలో మందుబాబులకు భారీ షాక్... 25 శాతం రేట్ల పెంపు.. సర్కారు ప్రకటన...ఏపీలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో మద్యం దొరక్క అల్లాడుతున్న మందుబాబులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా రేపటి… Read More
బెజవాడలో లాక్ డౌన్ లోనూ లిక్కర్ సరఫరా... బ్యాంక్ స్టిక్కర్ తో మద్యం విక్రయాలు..కరోనా వైరస్ రెడ్ జోన్ పరిధిలో ఉన్న విజయవాడ నగరంలో లిక్కర్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తి నేఫథ్యంలో విధించిన లాక్ డౌన్ ను సొమ్మచేసుకుంట… Read More
లష్కరే తొయిబా నడ్డి విరిచిన ఆర్మీ: ఎన్కౌంటర్లో టాప్ కమాండర్ హతం: పాక్ నుంచి వచ్చి మకాం..!శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో తరచూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతోన్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా నడ్డి విరిగింది. ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్… Read More
0 comments:
Post a Comment