కరోనా వైరస్ నేపథ్యంలో సకలం బంద్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి వైన్స్ ఏమీ మినహాయింపేమీ కాదు. కానీ మందు లేక మందుబాబుల నాలుక పిక్కుపోతోంది. ఇందూరులో ఇద్దరు చనిపోయారు. మిగతా చోట్ల కూడా ఆడపా దడపా మరణాలు సంభవిస్తున్నాయి. కొందరు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా కావాలి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UqZcb6
Saturday, March 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment