కరోనా వైరస్తో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. పొట్ట కూటి కోసం అక్కడ పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. తెలంగాణ వాళ్లు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్లో ఉన్నారు. అక్కడున్న వారికి కనీసం ఆహారం కూడా దొరకని పరిస్థితి. ఆపత్కాలంలో సీఎం కేసీఆర్ కల్పించుకొని..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3am2Msu
గుజరాత్, మహారాష్ట్రలో ప్రజల ఆకలి కేకలు, ఆదుకోవాలని కేసీఆర్ను కోరిన ఆర్ కృష్ణయ్య
Related Posts:
TSRTC STRIKE:కరీంనగర్ సీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. సంజయ్ను తోసిన ఏసీపీ, చొచ్చుకెళ్లేందుకు యత్నం..కరీంనగర్ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు చౌరస్తా వద్ద ఎంపీ బండి సంజయ్ ఆందోళన చేపట్టారు. అయితే ఎంపీతో ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ నేతలు … Read More
కుళ్ళిన చికెన్ తో బిర్యానీ .. ఆ బావర్చి హోటల్ కు 20 వేలు జరిమానాహోటళ్లలో ఘుమఘుమలాడే బిర్యాని తింటున్నాం అని తెగ సంబర పడుతున్నారా? కానీ మీరు తినే ఆహార పదార్థాల నాణ్యత గురించి ఎప్పుడైనా ఆలోచించారా ? అస్సలు ఆలోచించి ఉ… Read More
మీడియా జీవోలో తప్పేముంది... ? మంత్రి పేర్ని నానిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం మీడియాపై ఆంక్షలు విధిస్తూ విడుదల చేసిన జీవో లో తప్పేముందని మంత్రి పేర్నీ నాని ప్రశ్నించారు. ఈ జీవోపై టీడీపీ … Read More
ఒక్కరు కాదు ఇద్దరు ప్రియులు: భర్తను చంపేసి సహజీవనం చేస్తోంది!నిజామాబాద్: కట్టుకున్న భర్త అనే కనికరం కూడా లేకుండా దారుణంగా హత్య చేయించింది ఓ దుర్మార్గురాలు. తన ఇద్దరు ప్రియురాలను పురమాయించి భర్తను హత్య చేయించడం గ… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, ఢిల్లీకి వెళ్లిన లక్ష్మణ్... జాతీయ నేతలకు ఫిర్యాదు...?తెలంగాణలో గత 29 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె మరింత విస్తృతం చేసేందుకు కార్మిక సంఘాలు ప్రయత్నాలు చేస్తుంటే... సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్న … Read More
0 comments:
Post a Comment