గత కొన్ని రోజులుగా మార్కెట్లు పతనమవుతూ వస్తున్నాయి. ఇక సోమవారం రోజున మాత్రం గత 15 నెలల కనిష్ట స్థాయికి మార్కెట్లు పతనమయ్యాయంటే పరిస్థితి ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా రూ.6 లక్షల కోట్లు ఆవిరైందంటే మార్కెట్ల పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది. సెన్సెక్స్ 2300 పాయింట్లకు పడిపోగా... నిఫ్టీ 10500 పాయింట్లకు పడిపోయింది. మొత్తానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39N3sa9
Analysis:దలాల్ స్ట్రీట్కు బ్లాక్డే.. ఈ మూడు అంశాలే మార్కెట్ల పతనాన్ని శాసించాయా..?
Related Posts:
రెండింట్లో ఏం జరిగినా వైసీపీదే గెలుపు!: పవన్ కళ్యాణ్ మీద జగన్ అంచనా ఏమంటే?అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య పోటా పోటీ ఉండే అవకాశ… Read More
ప్రాణాల మీదకు తెచ్చిన ఏకగ్రీవం..! మనస్తాపంతో అభ్యర్థి మృతి..!!కోరుట్ల / హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుంటారు గ్రామస్తులు. పోటీ చేసే అభ్యర్థులు కూడా అంతే పట్టుద… Read More
శబరిమలలోకి వెళ్లనిస్తారు కానీ: వావర్ మసీదులోకి వెళ్లేందుకు మహిళల ప్రయత్నంపలక్కాడ్: మసీదులోకి ఇద్దరు మహిళలు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కేరళలో జరిగింది. ఈ మహిళలు కేరళలోని మసీదులోక… Read More
పౌష్టికాహారం అడగడమే పాపమా? అంగన్వాడీ కార్యకర్త దాడితో గర్భస్రావం..!ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. పౌష్టికాహారం అడగడమే ఆమె పాలిట శాపమైంది. టేకులపల్లి మండలం మద్దిరాల తండాకు చెందిన బానోత్ పద్మ గర్భిణీ కావ… Read More
కోడికత్తి సినిమా స్క్రిప్టు కేంద్రానిదే..! దర్శకుడు మోదీ..!! లోకేష్ ఘాటు విమర్శలు..!!అమరావతి/ హైదరాబాద్ : ఏపి ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన … Read More
0 comments:
Post a Comment