గత కొన్ని రోజులుగా మార్కెట్లు పతనమవుతూ వస్తున్నాయి. ఇక సోమవారం రోజున మాత్రం గత 15 నెలల కనిష్ట స్థాయికి మార్కెట్లు పతనమయ్యాయంటే పరిస్థితి ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా రూ.6 లక్షల కోట్లు ఆవిరైందంటే మార్కెట్ల పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది. సెన్సెక్స్ 2300 పాయింట్లకు పడిపోగా... నిఫ్టీ 10500 పాయింట్లకు పడిపోయింది. మొత్తానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39N3sa9
Analysis:దలాల్ స్ట్రీట్కు బ్లాక్డే.. ఈ మూడు అంశాలే మార్కెట్ల పతనాన్ని శాసించాయా..?
Related Posts:
రక్తమోడుతున్న రాజధాని, వరుస హత్యలతో జనం బెంబేలు ... హస్తినలో టీనేజర్ మర్డర్న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో క్రైం రేటు ఆందోళన కలిగిస్తోంది. గత గురువారం నుంచి వివిధ ప్రాంతాల్లో ఆరుగురు చనిపోవడం భద్రతను ప్రశ్నిస్తోంది. రాజధాని… Read More
జగన్ కష్టపడి గెలిచారు : పవన్ అందుకు కారణమయ్యారు : హీరో సుమన్ సంచలనం..!ప్రముఖ హీరో..టీడీపీ నేత సుమన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీలో ఎంతో కాలంగా కొనసాగుతున్న సుమన్ ఎన్నికల్లో జగన్ కష్టపడి గెలిచారని వ్యాఖ్యా… Read More
కేసీఆర్ మరో యాగం.. ఎందుకు.. ఎప్పుడు..జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమ… Read More
ఇంట్రెస్టింగ్: అమేథీ ఖాతాలో పడింది.. రాయ్బరేలీ కోసం కమలం పార్టీ స్కెచ్ ఏంటి..?ఉత్తర్ ప్రదేశ్లోని అమేథీ.. కాంగ్రెస్కు కంచుకోట. కాదు కాదు ఇది ఒకప్పుడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అమేథీలో కమలం వికసించింది. అమేథీని ఎలాగైనా గెల… Read More
కేసీఆర్కు అల్లుడి టెన్షన్! హరీష్ను మంత్రి చేశాకే కాళేశ్వరం ప్రారంభించాలంటూ అభిమానుల పేరిట లేఖతెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు జూన్ 21వ తేదీన ప్రారంభోత్సవం జరగనుంది. ఇక ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు … Read More
0 comments:
Post a Comment