ఒకటి,రెండు కేసులతో మొదలై క్రమంగా ఉత్పాతానికి దారితీసేలా కనిపిస్తోన్న కరోనా వైరస్పై భారత్ ఆదిలోనే యుద్దం ప్రకటించింది. రెండో స్టేజీలోనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం(మార్చి 22) జనతా కర్ఫ్యూ ప్రకటించడం.. ప్రజలంతా స్వచ్చందంగా ఇళ్లకే పరిమితమవడం జరిగింది. ఉదయం 7గం. నుంచి సాయంత్రం 9గం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3anxQry
జనతా కర్ఫ్యూ : 9గంటలకు కథ ముగిసినట్టు కాదు.. ఆఖరి నిమిషం తర్వాత మరో పెను సవాల్..
Related Posts:
వాయుగుండంగా అల్పపీడనం: ఉత్తరాంధ్రకు బిగ్ అలర్ట్విశాఖపట్నం: అల్పపీడన ద్రోణం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకూ ఓ మోస్తరు మొదలుకుని అతి భారీ వర్షాలు పడ… Read More
రేవంత్ పై జగ్గారెడ్డి అసంతృప్తి : వారిని కలుపుకుపోవాల్సిందే : కేసీఆర్ పాలనపై ఛార్జ్ షీట్..!!తెలంగాణలో పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ కు సొంత పార్టీలోని కొందరు నేతలు అసమ్మతిగా మారారు. కేంద్ర నాయకత్వం వద్దకు వారి వ్యవహార శైలిని ఇప్పటికే రేవంత్ … Read More
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్-హరీష్ శంకర్ సంచలనం : అమ్ముకొని బతికేస్తున్నారు..!!మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపు… Read More
తెలంగాణకు అప్పుడు పటేల్ వస్తే అలా.. ఇప్పుడు అమిత్ షా రాకతో ఇలా: కేసీఆర్ సర్కారుపై బీజేపీహైదరాబాద్: తెలంగాణలో త్వరలో రాజకీయ మార్పు తథ్యమని అన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్… Read More
పండగపై నిషేధం ఎఫెక్ట్: కంట్రోల్లో కరోనా: 30 వేల కంటే దిగువకు కొత్త కేసులున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. చాలాకాలం తరువాత 30 … Read More
0 comments:
Post a Comment