ఒకటి,రెండు కేసులతో మొదలై క్రమంగా ఉత్పాతానికి దారితీసేలా కనిపిస్తోన్న కరోనా వైరస్పై భారత్ ఆదిలోనే యుద్దం ప్రకటించింది. రెండో స్టేజీలోనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం(మార్చి 22) జనతా కర్ఫ్యూ ప్రకటించడం.. ప్రజలంతా స్వచ్చందంగా ఇళ్లకే పరిమితమవడం జరిగింది. ఉదయం 7గం. నుంచి సాయంత్రం 9గం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3anxQry
జనతా కర్ఫ్యూ : 9గంటలకు కథ ముగిసినట్టు కాదు.. ఆఖరి నిమిషం తర్వాత మరో పెను సవాల్..
Related Posts:
ఎస్వీబీసీ ఛైర్మన్ గా కమెడియన్ పృధ్వీ రూపాయి కూడా తీసుకోలేదా ? అంతా రీయింబర్స్ మెంటేనా !ఎస్వీబీసీ ఛైర్మన్ గా పనిచేసిన అరునెలల కాలంలో రూపాయి కూడా వ్యక్తిగత ఖర్చులకు తీసుకోలేదంటూ ఈ మధ్య కమెడియన్ పృధ్వీ చేస్తున్న వాదనలో నిజమెంత ? ఎస్వీబీసీ ఖ… Read More
ఉత్కంఠకు తెరదించిన కేసీఆర్: టీఆర్ఎస్ రాజ్య సభ అభ్యర్థులు వీరేతెలంగాణా సీఎం గులాబీ బాస్ ఎట్టకేలకు ఉత్కంఠ కు తెర దింపారు . రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు . తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వె… Read More
ఏంటీ అరాచకం.. ఇంత హింసా.. అలాంటి ఒక్క అధికారి ఉన్నా పరిస్థితి మరోలా ఉండేది : పవన్ కల్యాణ్ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ,జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్న… Read More
తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి: ఒకే వార్డు నుండి ఇద్దరూ పోటీ: ఏం జరుగుతోంది...!వర్గ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తాడిపత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఇదే నియోజకవర్గ పరిధిలో హింస చోటు చేసుక… Read More
73కు చేరిన కరోనా కేసులు.. దేశమంతటా ప్రభావం.. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోన్న మరణాలుకరోనా మహమ్మారి కాటుకు ప్రపంచ వ్యాప్తంగా చనిపోయినవారి సంఖ్య 4,640కు పెరిగింది. మన దేశంలోనూ వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. గురువారం నాటికి మన దగ్గర 73 ప… Read More
0 comments:
Post a Comment