స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో కరోనా మహమ్మారిపై పోరాడుదామన్న పిలుపును దేశ ప్రజలు గుండెలకద్దుకున్నారు. జనతా కర్ప్యూలో భాగంగా ఆదివారం ఇళ్లకే పరిమితమైన జనం.. సాయంత్రం ఐదు గంటలకు ఒక్కసారే తమ తమ వాకిళ్లు, బాల్కలీల్లోకి వచ్చి.. కరోనాతో నేరుగా యుద్ధం చేస్తోన్న వైద్య సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు కొట్టారు. మారుమూల గ్రామంలోని ఇరుకు గల్లీ మొదలుకొని.. దేశరాజధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3anxPUw
Sunday, March 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment