కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ ఆదివారం(మార్చి 22) దేశవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కర్ఫ్యూని 24గంటలకు పొడగించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పుడు ఇదే బాటలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jb439y
జనతా కర్ఫ్యూ : సీఎం కేసీఆర్ బాటలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే
Related Posts:
Cyclone Yaas: సూపర్ సైక్లోన్: ఉత్తరాంధ్ర హైఅలర్ట్: తీరాల్లో ఆర్మీ: రైళ్లు రద్దున్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర వాయుగుండంగా మారింది. వచ్చే 24 గంటల్లో అది అతి తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందబోతోందని, … Read More
మోదీ విధానాలకు వ్యతిరేకంగా నిరసన.!ఈ నెల 26న ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్న కార్మిక సంఘాలు.!న్యూఢిల్లీ/హైదరాబాద్ : కేంద్ర బీజేపి ప్రభుత్వానికి కార్మిక సంఘాల సెగ తగలబోతోంది. ఇటీవల కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏమాత్రం ప్రజా సంక్షేమాన్… Read More
విషాదం : మరికొద్ది గంటల్లో పెళ్లి... ఇంతలోనే వరుడి మృతి... బలితీసుకున్న కరోనా..?మరికొద్ది గంటల్లో పెళ్లి... కుటుంబమంతా ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు... పెళ్లి కొడుకును ముస్తాబు చేశారు... ఇక వధువు ఇంటికి వెళ్లి పెళ్లి జరగడమే తరువా… Read More
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు-తేల్చేసిన ఆయుష్ కమిషనర్-అది ఆయుర్వేదం కాదు,నాటు మందు...నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందును నాటు మందుగా గుర్తించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. అది ఆయుర్వేద … Read More
Telangana strict lockdown: బేఫికర్: హైదరాబాద్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి పర్మిషన్హైదరాబాద్: తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి 10 రోజుల కఠిన లాక్డౌన్ శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం తగ్గు… Read More
0 comments:
Post a Comment