కరోనా వైరస్ రక్కసి.. చాపకింద నీరులా భారతదేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే ఆరు పాజిటివ్ కేసులు నమోదవడంతో భయాందోళన నెలకొంది. అయితే ఈ నెలలో నౌకాదళం ‘మిలాన్' విన్యాసాలు నిర్వహించాలని అనుకొంది. విశాఖ సాగర తీరంలో అట్టహాసంగా నిర్వహించేందుకు 41 దేశాలకు ఆహ్వానం కూడా పంపించింది. అయితే కరోనా వైరస్ ప్రబలుతుండటంతో విన్యాసాలను నిరవధికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IcivOp
ఎంతపని చేస్తివి కరోనా.. వైరస్ వల్ల నౌకాదళ విన్యాసాలు వాయిదా.. 41 దేశాలకు ఆహ్వానం...
Related Posts:
మాజీ సీజేఐ, ఎంపీ రంజన్ గొగొయ్కు జడ్ ప్లస్ వీఐపీ సెక్యూరిటీన్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగొయ్కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ వీఐపీ భద్రతను కల్పించింది. ఈ క్రయంలో ఆయ… Read More
ఏ-1 చంద్రబాబు, ఏ-2 అచ్చెన్నాయుడు.. రామతీర్థం దాడి ఘటనలో రిమాండ్ రిపోర్ట్రామతీర్ధంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో కోర్టుకు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పే… Read More
సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుతో నాకు ప్రాణహాని... నటి శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు...టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడితో తనకు ప్రాణహాని ఉందని సినీ నటి శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆయనపై పెట్టిన కేసు… Read More
పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం: ముత్తూట్ ఫైనాన్స్లో 25 కిలోల బంగారం, రూ. 96వేలు అపహరణచెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని హోసూరులో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీ దొంగలు భారీ మొత్తంలో బంగారం, నగదు అపహరించుక… Read More
నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన జగన్ -అధికారులపై వేటు చెల్లదు -సుప్రీంకోర్టులో తెలుగు జడ్జి చేతికి కేసుఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల వ్యవహారం గంటకో మలుపు తిరుగుతోంది. నోటిఫికేష్ జారీకి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమాయత్తం కాగా, సుప్రీంకోర్… Read More
0 comments:
Post a Comment