Tuesday, March 3, 2020

ఎంతపని చేస్తివి కరోనా.. వైరస్ వల్ల నౌకాదళ విన్యాసాలు వాయిదా.. 41 దేశాలకు ఆహ్వానం...

కరోనా వైరస్ రక్కసి.. చాపకింద నీరులా భారతదేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే ఆరు పాజిటివ్ కేసులు నమోదవడంతో భయాందోళన నెలకొంది. అయితే ఈ నెలలో నౌకాదళం ‘మిలాన్' విన్యాసాలు నిర్వహించాలని అనుకొంది. విశాఖ సాగర తీరంలో అట్టహాసంగా నిర్వహించేందుకు 41 దేశాలకు ఆహ్వానం కూడా పంపించింది. అయితే కరోనా వైరస్ ప్రబలుతుండటంతో విన్యాసాలను నిరవధికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IcivOp

Related Posts:

0 comments:

Post a Comment