కరోనా వైరస్ రక్కసి.. చాపకింద నీరులా భారతదేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే ఆరు పాజిటివ్ కేసులు నమోదవడంతో భయాందోళన నెలకొంది. అయితే ఈ నెలలో నౌకాదళం ‘మిలాన్' విన్యాసాలు నిర్వహించాలని అనుకొంది. విశాఖ సాగర తీరంలో అట్టహాసంగా నిర్వహించేందుకు 41 దేశాలకు ఆహ్వానం కూడా పంపించింది. అయితే కరోనా వైరస్ ప్రబలుతుండటంతో విన్యాసాలను నిరవధికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IcivOp
ఎంతపని చేస్తివి కరోనా.. వైరస్ వల్ల నౌకాదళ విన్యాసాలు వాయిదా.. 41 దేశాలకు ఆహ్వానం...
Related Posts:
జేసీ మనసులో మాట: బీజేపీలో చేరతా..? కానీ కండీషన్, జాతీయ పార్టీలతోనే రాష్ట్రాల ..మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు టీడీపీలో ఉంటానంటునే.. బీజేపీలో చేరే అవకాశం కూడా ఉందని సిగ్… Read More
ఇష్టంగా సెక్స్ మార్పిడి.. అబ్బాయితో సహజీవనం.. మర్మాంగం దెబ్బతినడంతో దారుణంమగపిల్లాడిగా పుట్టినప్పటికీ.. టీనేజ్ వచ్చేసరికి తనలో ఆ లక్షణాలు లేవని తెల్సుకున్నాడు.. ఇకపై అమ్మాయిగానే ఉండాలని నిర్ణయించుకున్నాడు.. ఎంతో ఇష్టంతో సెక్… Read More
సుప్రీంకోర్టు విచారణకు ముందే.. సైరస్ మిస్త్రీ సంచలన నిర్ణయంన్యూఢిల్లీ: టాటా సన్స్ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు సుప్రీంకోర్టులో టాటాసన్స్ సవాలు పిటిషన్పై వ… Read More
హీరోయిన్పై లైంగిక దాడి కేసు: ప్రముఖ హీరోకు షాకిచ్చిన కోర్టు.. అభియోగాల నమోదుటాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ను కిడ్నాప్ చేసి.. కదులుతున్న కారులోనే ఆమెపై లైంగికదాడికి పాల్పడటమే కాకుండా.. ఆ ద… Read More
ప్రియురాలి ఇంటికెళ్లి..గొంతుకోసి: అదే కత్తితో తనను తాను పొడుచుకుని.. !తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమవారం దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తన ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసిన ఓ యువకుడు.. తానూ ఆత్మహత్యకు … Read More
0 comments:
Post a Comment