కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావలన్న ప్రభుత్వ ఆదేశాలు తొలి రెండు రోజులు దాదాపు ప్లాప్ అయ్యాయి. కఠిన చట్టాల్లో ఒకటిగా పేరుపొందిన ‘అపిడమిక్ డిసీజ్ యాక్ట్-1897'ను ఇంప్లిమెంట్ చేసినప్పటికీ.. వైరస్ తో మాకేంటి భయం అన్న చందంగా చాలా మంది.. నిజంగానే అత్యవసరంగా ఇంకొంతమంది జనం రోడ్లపైకి రావడం తటస్థించింది. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xkr7QH
ఖబడ్దార్.. బయటికొస్తే రూ.2 లక్షలు ఫైన్..
Related Posts:
15న వైసీపీలోకి తోట త్రిమూర్తులు: జగన్ ఇచ్చిన ఆఫర్ ఇదే: అయ్యన్న సోదరుడు సైతం..!!అనేక తర్జన భర్జనల తరువాత తూర్పు గోదావరి సీనియర్ నేత..టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపికి రాజీనామా చేసారు. కొద్ది కాలంగా జరుగుతన్న ప్రచారాన… Read More
కదం తొక్కిన యువత.. ఉద్యోగాల కోసం రోడ్డెక్కితే.. పోలీసుల లాఠీఛార్జ్ (వీడియో)హౌరా : యువత కదం తొక్కింది. ఉద్యోగాల కోసం రోడ్డెక్కింది. ఉద్యోగాలు లేక అల్లాడుతున్నామంటూ పశ్చిమ బెంగాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీలతో … Read More
ఉగ్రవాదులను మార్చేందుకు పాకిస్తాన్ వందల కోట్లను ఖర్చు పెట్టింది...!ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రోత్సహిస్తుందని, పాకిస్థాన్లో వేలాది మంది ఉగ్రవాదులు స్థావరంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారని భారత్తో పాటు పలు ఇతర దేశా… Read More
రైతు పింఛను పథకం ప్రారంభించిన మోడీ: నెలకు రూ.3వేలు, 5కోట్ల రైతులకు మేలురాంచీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతులకు మరో తీపి కబురును అందించారు. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని ఆయన రాంచీలో గురువారం ప్రారంభించారు. ర… Read More
భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాల కంటే బలహీనం: ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే.?వాషింగ్టన్: కార్పొరేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ రెగ్యూలేటరీ అనిశ్చితి కారణంగా కొన్ని నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీలు బలహీనపడ్డాయని.. అయితే, తాము అనుకున… Read More
0 comments:
Post a Comment