కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావలన్న ప్రభుత్వ ఆదేశాలు తొలి రెండు రోజులు దాదాపు ప్లాప్ అయ్యాయి. కఠిన చట్టాల్లో ఒకటిగా పేరుపొందిన ‘అపిడమిక్ డిసీజ్ యాక్ట్-1897'ను ఇంప్లిమెంట్ చేసినప్పటికీ.. వైరస్ తో మాకేంటి భయం అన్న చందంగా చాలా మంది.. నిజంగానే అత్యవసరంగా ఇంకొంతమంది జనం రోడ్లపైకి రావడం తటస్థించింది. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xkr7QH
Tuesday, March 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment