కరోనా వైరస్ దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు పది మంది చనిపోగా.. బుధవారం మరొకరు మృతిచెందారు. అయితే అతను ఈ నెల 8 వరకు ముంబైలో ఉండి.. అమెరికాలో వెళ్లిపోయారు. అమెరికా వెళ్లిన తర్వాత కరోనా వైరస్ బయటపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్లాయిడ్ కార్జొజ్ మృతిచెందారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ugasqt
Wednesday, March 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment