కరోనా వైరస్ దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు పది మంది చనిపోగా.. బుధవారం మరొకరు మృతిచెందారు. అయితే అతను ఈ నెల 8 వరకు ముంబైలో ఉండి.. అమెరికాలో వెళ్లిపోయారు. అమెరికా వెళ్లిన తర్వాత కరోనా వైరస్ బయటపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్లాయిడ్ కార్జొజ్ మృతిచెందారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ugasqt
coronavirus: కరోనాతో హంగర్ ఇంక్. కో ఫౌండర్ ప్లాయిడ్ కార్డొజ్ మృతి, ముంబైలో సోకిన వైరస్..
Related Posts:
కోవిడ్ బాధితులకు టీడీపీ భరోసా-నేతల హౌస్ అరెస్టులు-చంద్రబాబు ఫైర్ఏపీలో కోవిడ్ బాధితులకు భరోసా పేరుతో టీడీపీ తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అన్ని జిల్లాల్లో కోవిడ్ ఆస్పత్రులను సందర్శించ… Read More
Aunty: వయ్యారంగా ఉందని వల, లాభం లేదని బెడ్ రూమ్ లో దూరి ?, అక్కా, చెల్లి, భర్త కాశ్మీర్ లో ?బెంగళూరు: పక్క వీధిలో నివాసం ఉంటున్న ఆంటీ మీద ఓ కామాంధుడు కన్ను వేశాడు. ఎంతకాలానికి వయ్యారంగా ఉన్న ఆమె వలలో పడకపోవడంతో కేటుగాడు సహనం కోల్పోయాడు. భర్త … Read More
వాల్స్ట్రీట్ జర్నల్ సంచలనం- వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా- వైద్యసాయం కోరిన శాస్తవేత్తలుప్రపంచ దేశాల్ని కుదిపేస్తున్న కోవిడ్ మహమ్మారి జన్మస్ధలం చైనాలోని వుహాన్ ల్యాబేనని నిర్ధారించే మరో ఆధారాన్ని అమెరికాకు చెందిన వాల్స్ట్రీట్ జర్నల్ బయట… Read More
ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు బెయిల్- సంగం డెయిరీ కేసులో తీర్పు- షరతులివేటీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. సంగం డెయిరీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న నరేంద్రకు హైకోర్టు… Read More
viral video:అగ్నిపర్వతం బద్దలు -ఇళ్లపైకి లావా -15మంది మృతి -170 మంది చిన్నారులు గల్లంతుసెంట్రల్ ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (కాంగో) దేశంలో అగ్నిపర్వతం బద్దలైన ఘటన అనూహ్య విషాదాన్ని నింపింది. దశాబ్దాలుగా రగులుతోన్న ఆ అగ… Read More
0 comments:
Post a Comment