కేరళలో మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఆ ఐదుగురిలో ముగ్గురు ఇటీవలే ఇటలీ వెళ్లి వచ్చారని.. వారి నుంచి మరో ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శైలజ తెలిపారు. ఇటలీ నుంచి వచ్చిన ఆ ముగ్గురు విమానాశ్రయంలో తమ ట్రావెల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IvvKtC
Sunday, March 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment