కేరళలో మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఆ ఐదుగురిలో ముగ్గురు ఇటీవలే ఇటలీ వెళ్లి వచ్చారని.. వారి నుంచి మరో ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శైలజ తెలిపారు. ఇటలీ నుంచి వచ్చిన ఆ ముగ్గురు విమానాశ్రయంలో తమ ట్రావెల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IvvKtC
Coronavirus : కొత్తగా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు.. 5 కేరళలో, ఒకటి తమిళనాడులో..
Related Posts:
నాగిరెడ్డి కమిషనరా? టీఆర్ఎస్ కార్యకర్తా? ఎన్నికల అధికారిపై జగ్గారెడ్డి ఫైర్కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారని ఫైర… Read More
ఇయర్ రౌండప్ ... ప్రభంజనం సృష్టిస్తానన్న జనసేనను పరాభవం పాలు చేసిన 2019తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో మార్పు కోసం స్థాపించిన పార్టీ, ప్రభంజనం సృష్టిస్తాం అని వచ్చిన పార్టీ, ప్రశ్నిస్తాం అని నినదించిన పార్టీ ప్రశ్నించటాని… Read More
జార్ఖండ్లో ఊహించని మలుపు.. 50కి పెరిగిన హేమంత్ బలం..అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై ఒక్కరోజైనా గడవకముందే జార్ఖండ్ లో ఊహించని పరిణమం చోటుచేసుకుంది. మొత్తం 81 స్థానాలున్న అసెంబ్లీలో.. 47 సీట్లు గెల్చుకున… Read More
హైకోర్టు తరలింపుపై న్యాయవాదుల్లో చీలిక..... విధుల బహిష్కరణఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుతో ఇప్పటికే ఆ ప్రాంత ప్రజల నుండి ఆందోళనలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో అందోళన ప్రారంభమయ్యె సంకేతాలను కనిపిస్తున… Read More
హాలీవుడ్ సినిమా స్టైల్లో బెంగళూరులో 70 కేజీల బంగారు నగలు లూటీ, జస్ట్ రూ. 16 కోట్లు, బాత్ రూంలో !బెంగళూరు: బెంగళూరు నగరంలో హాలీవుడ్ సినిమా స్టైల్లో ప్రసిద్ది చెందిన ఫైనాన్స్ కంపెనీలో 70 కేజీల బంగారు నగలు ఎత్తుకుపోయారు. ఎప్పటిలాగే కార్యాలయానికి వచ్… Read More
0 comments:
Post a Comment