Sunday, March 8, 2020

కరోనా ఎఫెక్ట్ : కస్టమర్లను నిండా ముంచేస్తున్నారు.. వాటి ధరలు 16 రెట్లు పెంపు..

కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో మాస్కులు,హ్యాండ్ వాష్ శానిటైజర్స్‌కు డిమాండ్ పెరిగింది. జనం వీటి కొనుగోలుకు ఎగబడుతుండటంతో ఇదే అదనుగా కొన్ని సంస్థలు దోపిడీకి తెరలేపాయి. ఇప్పటికే రూ.2 విలువ చేసే మాస్కులను రూ.10 వరకు అమ్ముతూ పలు మెడికల్ షాపులు సామాన్యులను దోచుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో హ్యాండ్ వాష్ శానిటైజర్స్ ధరలు అమాంతం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ItdQYp

Related Posts:

0 comments:

Post a Comment