విశ్వ మానవళి కరోనా పేరు చెబితే చాలు గజ గజ వణికిపోతోంది. అయితే ఇందూరులో మాత్రం మందుబాబులు బెంగపెట్టుకున్నారు. అవును.. కల్లు కంపౌండ్ మూసివేయడంతో వారి మనసు మనసులా ఉండటం లేదు. అలవాటుపడిన ప్రాణం ఊరుకుంటోందా..? వైరస్ ప్రబలడంతో అన్ని రకాల షాపులు, సంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. దీనికి కల్లు కంపౌండ్, వైన్స్, బార్లు, పబ్బులు మినహాయింపు ఏం కాదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QUtsbU
coronavirus: వామ్మో.. ఇదేంది, కల్లు దొరకక పిచ్చి ప్రవర్తన, ఇందూరులో ఒకరికి పిట్స్, ఇద్దరి మృతి..
Related Posts:
కరోనాపై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు .. ఏమన్నారంటేకరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది . ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 13 నమోదు కాగా మరిన్ని కరోనా పా… Read More
మార్చి 22న దేశంలో జనతా కర్ఫ్యూ.. తేలిగ్గా తీసుకోవద్దు.. : మోదీ సంచలన ప్రకటన,కీలక సూచనలివే..భారత్లో కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. మార్చి 22న జనతా కర్ఫ్యూని ప్రకటించారు. ఆరోజు ఉదయం 7గంటల నుంచ… Read More
బెజవాడలో భవిష్యత్ రాజకీయం వారిదే- వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ఇద్దరు...ఏపీలో రాజకీయ అధికార కేంద్రంగా ఉన్న వాణిజ్య రాజధాని విజయవాడలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. గతంలో దేవినేని వర్సెస్ వంగవీటిగా సాగిన రాజకీయాలు … Read More
అంతర్జాతీయ విమానాల రద్దు, వర్క్ ఫ్రం హోం: కేంద్రం కీలక మార్గదర్శకాలున్యూఢిల్లీ: కరోనావైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ, వాణిజ్య విమానాలను నిలిపివ… Read More
అదే మనకు శ్రీరామరాక్ష: కరోనాపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు, జాగ్రత్తలు, హెచ్చరికలుహైదరాబాద్: కరోనావైరస్ రాకుండా ముందు జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనాపై మంత్రులు, అధికారులతో గురువారం ఉన్న… Read More
0 comments:
Post a Comment