న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషి వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తోసిపుచ్చింది. తన క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వినయ్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38rCX9v
Nirbhaya Case: వినయ్ శర్మ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
Related Posts:
ఒడి బియ్యం అంటే ఏంటీ ? ఆడపడుచుకు ఎందుకు పోస్తారు ..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి.ఈ నాడులను వెన్న… Read More
గర్ల్స్ హాస్టల్ చుట్టూ డ్రోన్ కెమెరా చక్కర్లు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..!రోహ్తక్ : డ్రోన్ కెమెరా చక్కర్లు విద్యార్థుల ఆందోళనకు కారణమైంది. హాస్టల్ చుట్టూ తిరుగుతూ తమ గదులను సదరు డ్రోన్ కెమెరా దృశ్యాలను చిత్రీకరిస్తోందని ఆరో… Read More
కూతురుని బయోకెమిస్ట్రీ చందివించాడు.. ఆ తెలివితో తండ్రినే చంపించింది...హైదరాబాద్: ఎన్నో కష్టనష్టాలకోర్చి కన్న కూతురును ఉన్నత చదువులు చదివిస్తే.. చివరకు ఆ కూతురే ఆ తండ్రి పాలిట యమపాశమైంది. పాతికేళ్లు కంటికి రెప్పలా చూసుకుం… Read More
హైదరాబాద్కు నీటి కష్టాలు.. ఆ నాలుగు రోజులు వాటర్ సప్లై బంద్..!హైదరాబాద్ : భాగ్యనగర వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. ఆ నాలుగు రోజులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. 26వ తేదీ సోమవారం నుంచి 29వ తేదీ గ… Read More
అరుణ్ జైట్లీకి నివాళి, పప్పులో కాలేసిన నేత, సీఎం కొడుకు ఎప్పుడు సీఎం అయ్యారు?బెంగళూరు: కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి, బీజేపీ కీలక నేత అరుణ్ జైట్లీ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి నివాళి అర్పి… Read More
0 comments:
Post a Comment