యూపీఎస్సీ ద్వారా సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 886 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 03 మార్చి 2020. సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్పోస్టు పేరు: సివిల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31R5nHq
యూపీఎస్సీలో ఉద్యోగాలు: సివిల్ సర్వీసెస్ 2020 పరీక్షకు నోటిఫికేషన్
Related Posts:
జనవరి 26 తర్వాతే ఏపీ అసెంబ్లీ..? హై పవర్ కమిటీ రిపోర్ట్పై క్యాబినెట్లో చర్చ, రేపు బీసీజీ రిపోర్ట్.అమరావతి రాజధాని మార్పు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు కమిటీల నివేదికలు కూడా అందుతున్నాయి. జీఎన్ రావు … Read More
ఇండోనేషియాలో భారీ వర్షాలు..24 మంది మృతిజకార్తా: ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జకార్తాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగి పడటంతో 24 మంది మృతి చెందగా చాలా… Read More
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శబరిమల ఆలయ దర్శనం రద్దు..కారణం ఇదే..!తిరువనంతపురం: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 6వ తేదీన శబరిమల ఆలయంలో స్వామివారిని దర్శించుకోవాల్సి ఉండగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తన పర్యటన … Read More
సీఏఏ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో 4 న మిలియన్ మార్చ్ .. అదే సమయంలో ఓవైసీ కూడా భారీ ర్యాలీపౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరసనలు కొనసాగుతున్నాయి. సీఏఏ , ఎన్నార్సీకి వ్యతిరేకంగా పార్లమెంట్ వేదికగా వ్యతిరేకత తెలియజేసిన అసదుద్ద… Read More
శకట రాజకీయం: నిన్న బెంగాల్..నేడు మహారాష్ట్ర: గణతంత్ర వేడుకల్లో మరాఠా శకటానికీ బ్రేక్..!ముంబై: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజకీయ కక్షసాధింపుల కోసం వినియోగంచు… Read More
0 comments:
Post a Comment