కాకినాడ: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు, హత్యాకాండల దోషులకు 21 రోజుల్లో ఉరిశిక్ష విధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన దిశ చట్టంలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఆయా పోలీస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bkfPLR
Disha Police Station: దిశ పోలీస్ స్టేషన్లు ముస్తాబు: ఒకేసారి 18: వైఎస్ జగన్ చేతుల మీదుగా..!
Related Posts:
మాయమైపోయిన గాలి..! కన్నడలో కనిపించని మైనింగ్ మెషీన్..!!అసలు ఏమైంది..!!కర్ణాటక/హైదరాబాద్ : గాలి జనార్దన్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. కర్ణాటకలో యడ్యూరప్ప కాబినెట్ ో టూరిజం మంత్రిగా పని చేసాడు. అక్రమ మైనింగ్ కేసులో జ… Read More
ఎల్బీ స్టేడియం సభకు కేసీఆర్ అందుకే రాలేదా..? ఏమో ..! లోగుట్టు 'నరేంద్రుడి' కెరుక..!!హైదరాబాద్: గులాబీ పార్టీ హైదరాబాద్ సభ అనూహ్యంగా రద్దయింది. నల్లగొండ సభ ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు రాలేక… Read More
ముంబైలో ఆ ఇంటి అద్దె కేవలం 64 రూపాయలే...కానీ అందులో ఎవరూ చేరడం లేదు ఎందుకని..?ముంబై: అది దక్షిణ ముంబైలోని తర్ధే ప్రాంతం. అక్కడ ఇళ్లు అద్దెకు దొరకడమంటే గగనమే. అక్కడ చదరపు అడుగు స్థలం రూ.60వేలు అంటే అక్కడ ఇళ్లుల అద్దె ఏ రేంజ్లో ఉ… Read More
16 సీట్లు గెలవడం పక్కా : మంత్రి తలసాని ధీమాహైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి తీసుకొచ్చిందే … Read More
నీరవ్ మోడీకి బెయిల్ మంజూరు చేస్తే దేశం దాటి వెళ్లిపోతాడు: ఈడీ తరపున లాయర్లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి లండన్కు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీని అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్త… Read More
0 comments:
Post a Comment