చైనాను కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఇప్పటికే చైనాలో 722 మంది ఈ మహమ్మారి బారినపడి మృతిచెందారు. అయితే ఇప్పటివరకు కరోనావైరస్ వ్యాప్తి చెందిదంటే అందుకు మూలకారణం గబ్బిలాలే అని శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా మరో జంతువు పేరును కూడా శాస్త్రవేత్తలు తెరపైకి తీసుకొస్తున్నారు. అదే పాంగోలిన్... తెలుగులో అలుగు అని పిలుస్తాము. చైనాలో అలుగులను విరివిగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ODUjrw
Coronavirus:వైరస్కు కారణం గబ్బిలాలే కాదు.. తెరపైకి కొత్త జంతువు తీసుకొచ్చిన సైంటిస్టులు
Related Posts:
దుర్గ గుడి వెండి రథం మూడు సింహాల మాయం కేసు దర్యాప్తులో పురోగతి .. ఘటన ఎప్పుడు జరిగిందంటేవిజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో,అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురి కావటం, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీల తీవ్ర వ్యాఖ్యలు, పోలీసులు కేసు నమోదు … Read More
అహ్మద్ పటేల్కు కరోనా పాజిటివ్, ఐసోలేషన్లో ఉండాలని ట్వీట్..కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి నమ్మిన బంటు, సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్కు కరోనా వైరస్ సోకింది. తనకు పాజిటివ్ నిర్దారణ అయ్యిందన… Read More
పాక్ బరితెగింపు: కాల్పుల్లో ముగ్గురు భారత సైనికుల మృతి, ఐదుగురికి గాయాలుశ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడింది. పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు … Read More
చైనాతో కీలక చర్చలు: ఐదు సూత్రాల అమలుకు రెండు దేశాల అంగీకారం: ఎంఈఏ వెల్లడిభారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఉద్రిక్తతల నివారణ కోసం రెండు దేశాలూ ఓ వైపు చర్చలు జరుపుతూనే మరో వైపు తీవ్రస్థాయి హెచ్చరిక… Read More
కేసీఆర్ ఫ్రెండే కదా..? మరేందుకు నేర్చుకోవడం లేదు, జగన్పై రఘురామఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ లక్ష్యంగా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శలు కొనసాగుతున్నాయి. ఏదో ఒక అంశంపై సీఎం లక్ష్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఇవాళ అప్… Read More
0 comments:
Post a Comment