న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం సాయంత్రం ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపనట్లుగానే తెలుస్తోంది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 67.5శాతం ఓటింగ్ నమోదవగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 54.6శాతమే కావడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tCTZCa
Delhi Exit Poll Result 2020: రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్: ఆప్దే అధికారం, బీజేపీకి ఎన్ని సీట్లంటే?
Related Posts:
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ..యోగి సర్కార్లో పెను మార్పులు: ఆర్ఎస్ఎస్ మార్క్లక్నో: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రం.. ఉత్తర ప్రదేశ్. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతోందీ రాష్ట్రం. సరిగ్గా వచ్చే ఏడా… Read More
డెల్టా వేరియంట్కు వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తక్కువ ఉంటేనే ప్రయోజనం: లాన్సెట్ స్టడీన్యూఢిల్లీ: భారత్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ స్ట్రెయిన్ డెల్టా వేరియంట్పై కరోనావైరస్ ఒరిజినల్ వేరియంట్ కన్నా తక్కువ ప్రభావం చూపుతోందని ల… Read More
Rohini Sindhuriపై యడియూరప్ప సర్కార్ బదిలీ వేటు: ఆ కీలక శాఖలో పోస్టింగ్: తోటి ఐఎఎస్పైనాబెంగళూరు: విధి నిర్వహణలో నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారంటూ గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి.. బదిలీ అ… Read More
Mega vaccination: హైదరాబాద్లో ఒకేరోజు 40 వేల మందికి: అక్కడ ప్రారంభంహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్న వేళ.. ఈ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్లు ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉన… Read More
ఎక్కడో రష్యాలో ఉన్నవారికి దేశంలో వనరుల గురించి తెలిసింది: వ్యాక్సిన్ కొరతపై కేంద్రానికి కోర్టు చురకలున్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారిన వేళ ఆవేదన వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు, వ్యాక్సిన్ల కొరతకు సంబంధించి కేంద్రంపై త… Read More
0 comments:
Post a Comment