చండీగఢ్: పంజాబ్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం సంభవించిన పేలుడులో 14 మంది వరకు దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. గాయపడ్డ వారిని అత్యవసర చికిత్సను అందిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31EWjFC
నగర కీర్తనలో భారీ పేలుడు: 14 మంది దుర్మరణం: భయానకంగా సంఘటనా స్థలం.. !
Related Posts:
ట్రబుల్ షూటర్ తో విభేదాలు లేవు, ఇద్దరూ కాంగ్రెస్: ఆయనతో పని చేస్తున్నా, మంత్రి జారకిహోళి !బెంగళూరు: ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి డీకే. శివకుమార్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి అన్నారు… Read More
హోంగార్డుల కళ్లల్లో ఆనందం నింపిన ప్రభుత్వం..! 1న కానిస్టేబుళ్లతో పాటే జీతాలు..!!హైదరాబాద్ : కానిస్టేబుళ్ల కళ్లతో ఆనందం తొనికిసలాడింది. జీతం పెరగడమే కాకుండా ప్రతినెల ఒకటో తేదీన జీతం అందుకునే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పింది. పో… Read More
నగర శివార్లలో ప్రమాద ఘంటికలు..! ఎంజాయ్ విత్ గంజాయి అంటున్న యూత్..!!యాదాద్రి/హైదరాబాద్ : యువతను లక్ష్యంగా చేసుకొని అక్రమార్కులు గంజాయి దందాకు తెరలేపారు. ఒకప్పుడు పచ్చని పంటలు, ద్రాక్ష, మామిడి తోటలు, పాడిపంటలతో ఉన్న శివ… Read More
సీఎం ఆదేశించినా..సీఎస్ అమలు చేస్తారా: తారా స్థాయికి ప్రచ్ఛన్న యుద్దం: ఇక..తేల్చేస్తారా..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇక వెనక్కు తగ్గేదే లేదంటున్నారు. ఏది ఏమైనా ముందకే వెళ్లాలని నిర్ణయించారు. ఇందు కోసం ఓ కీలక సమావేశాని… Read More
విద్యా శాఖామంత్రి ఓ దౌర్భాగ్యుడు..విద్యార్థుల ఉసురు తగిలి నాశనం అవుతావ్...కోమటి రెడ్డి తిట్ల దండకంతెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల బాధ్యత ప్రభుత్వానిదే అని కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఫైర్ అయ్యారు… Read More
0 comments:
Post a Comment