చండీగఢ్: పంజాబ్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం సంభవించిన పేలుడులో 14 మంది వరకు దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. గాయపడ్డ వారిని అత్యవసర చికిత్సను అందిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31EWjFC
నగర కీర్తనలో భారీ పేలుడు: 14 మంది దుర్మరణం: భయానకంగా సంఘటనా స్థలం.. !
Related Posts:
కశ్మీర్లో మరోసారి అలజడి.. పది కార్లు ధ్వంసంరీనగర్ : నివురుగప్పినా నిప్పులా మారిన కశ్మీర్లో ఆందోళనకారులు రహదారులపైకి వస్తున్నారు. గత 15 రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న సుందర కశ్మీర్లో అలజడి సృష్టిం… Read More
అలర్ట్.. అలర్ట్.. స్వైన్ ఫ్లూ ప్రబలే అవకాశం ఉంది.. అప్రమత్తంగా ఉండాలన్న కేరళ అధికారులుతిరువనంతపురం : దేవభూమి కేరళలో వర్షం సృష్టించిన బీభత్సంతో విలవిలలాడిపోతోంది. వరదనీటితో ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరిపోయంది. కొన్ని ఇళ్లు అయితే కుప్పకూలి… Read More
మైనర్ రాష్ డ్రైవింగ్.. బాలుడితో పాటు తండ్రి కూడా అరెస్ట్..!హైదరాబాద్ : బోయిన్పల్లిలో నలుగురు మైనర్లు సరదాగా కారు నడుపుతూ ఓ ఆటోను ఢీకొట్టి ఇద్దరి మరణానికి కారణమయ్యారు. కూకట్పల్లిలో నివాసముంటున్న రిటైర్డ్ ప్రభ… Read More
ఎన్నాళ్లకెన్నాళ్లకు .. యడ్డీ మంత్రివర్గానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్బెంగళూరు : కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు కావస్తోన్న మంత్రివర్గ విస్తరణ ఊసేలేదు. ఇప్పటికే నాలుగుసార్లు క్యాబినెట్ సమావేశాన్ని సీఎం… Read More
గాయపడ్డ పులితో చెలగాటం.. సెల్ఫీ దిగబోయి అడ్డంగా..సెల్ఫీలు, పోటోలు ఇప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిగిన సెల్ఫిలు, లేదంటే ఫోటోలు తీసుకోవడం ప్రతి ఒక్కరికి ప్యాషన్గా మారిపోయింది. ఎదుటి వారు ఎలాంటీ పరిస్థితుల్లో… Read More
0 comments:
Post a Comment