ఢిల్లీ కా సుల్తాన్ మరోసారి అరవింద్ కేజ్రీవాల్ కాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మెజార్టీ సీట్లు సాధించబోతుందని న్యూస్ 18, సుదర్శన్ టీవీ సర్వే సంస్థలు తెలిపాయి. మెజార్టీ సర్వే సంస్థలు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్కే పట్టం కట్టాయి. న్యూస్ 18 మాత్రం ఆప్ 44 సీట్లు సాధించబోతుందని తెలిపింది. బీజేపీ 26 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితమవుతోందని లెక్కగట్టింది. ఇందులో కాంగ్రెస్, ఇతరుల వివరాలు లేకపోవడం విశేషం..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38bLcX1
delhi Exit Poll Result 2020: CNN, సుదర్శన్ టీవీ కూడా ఆప్కే మొగ్గు, 45 సీట్లలో విక్టరీ..
Related Posts:
ఎమ్మెల్యే రోజా ప్రోటోకాల్ వివాదం .. స్పందించిన మంత్రులు నారాయణ స్వామి,ధర్మాన.. ఏమన్నారంటేనగరి ఎమ్మెల్యే రోజా ప్రోటోకాల్ వివాదం ఇప్పుడు వైసీపీ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో నగరి ఎమ్మెల్యే రోజ… Read More
యశ్వంత్ మనోహర్: సరస్వతి దేవి చిత్రం వేదికపై ఉందని అవార్డు తిరస్కరించిన కవివిదర్భ సాహిత్య సంఘ్ ఇచ్చిన ‘జీవన్వ్రతి’ అవార్డును స్వీకరించడానికి ప్రముఖ కవి డాక్టర్ యశ్వంత్ మనోహర్ నిరాకరించారు. అవార్డు వేదికపై సరస్వతీ దేవి చి… Read More
India Vs Aus:గబ్బాలో కుమ్మేసిన కుర్రాళ్లు.. వీరి క్రికెట్ కష్టాలు తెలిస్తే కన్నీరే..!ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయం యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. టీమిండియాలో పలువురు కీలక ఆటగాళ్లు లే… Read More
కాళేశ్వరంలో రూ.5 వేల కోట్ల అవినీతి.. నాగం జనార్దన్ రెడ్డి సంచలన ఆరోపణలుకాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 4 ప్యాకేజీలకు సంబంధించి పంపులు, మోటా… Read More
జేపీ నడ్డా ఎవరు? ఆయన ప్రొఫెసరా? -జవాబు చెప్పాల్సింది దేశానికి: చైనా ఆక్రమణలపై రాహుల్ గుస్సాభారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన 10 నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలను మరింత రెట్టిస్తూ మన భూభాగాన్ని డ్రాగన్ ఆక్రమించిన వ్యవ… Read More
0 comments:
Post a Comment