Saturday, February 8, 2020

delhi Exit Poll Result 2020: CNN, సుదర్శన్ టీవీ కూడా ఆప్‌కే మొగ్గు, 45 సీట్లలో విక్టరీ..

ఢిల్లీ కా సుల్తాన్ మరోసారి అరవింద్ కేజ్రీవాల్ కాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మెజార్టీ సీట్లు సాధించబోతుందని న్యూస్ 18, సుదర్శన్ టీవీ సర్వే సంస్థలు తెలిపాయి. మెజార్టీ సర్వే సంస్థలు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్‌కే పట్టం కట్టాయి. న్యూస్ 18 మాత్రం ఆప్ 44 సీట్లు సాధించబోతుందని తెలిపింది. బీజేపీ 26 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితమవుతోందని లెక్కగట్టింది. ఇందులో కాంగ్రెస్, ఇతరుల వివరాలు లేకపోవడం విశేషం..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38bLcX1

Related Posts:

0 comments:

Post a Comment