హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీష్రావులకు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నోటీసులు ఇచ్చింది. వీరితో పాటు పలువురు టీఆర్ఎస్ ఎంపీలకు కూడా ఐటీ నోటీసులు వచ్చాయి. 2017 ఏప్రిల్ 27న వరంగల్లో భారీ స్థాయిలో జరిగిన ప్రగతి నివేదన సభ ఈ నోటీసులకు కారణమైనట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31sCfpw
Wednesday, February 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment