లక్నో: అయోధ్యలో మసీదు నిర్మాణంకు ఐదెకరాల స్థలం కేటాయించాలని రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్మును ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం స్థలం కేటాయించింది. అయితే ఇది అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో సరికొత్త వివాదం తెరపైకొచ్చింది. దీంతో మరోసారి సుప్రీంకోర్టు తలపు తట్టేందుకు సున్నీ వక్ఫ్ బోర్డు సిద్దమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/381YdCk
మసీదు నిర్మాణంకు భూమి కేటాయించిన యోగీ సర్కార్.. మళ్లీ సుప్రీంకు బాబ్రీ లిటిగెంట్లు
Related Posts:
కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, కోర్టులో కుప్పకూలిన ప్రొఫెసర్ నిర్మలా దేవి !చెన్నై: కాలేజ్ విద్యార్థులకు సెక్స్ పాఠాలు చెప్పిందని, వారిని వ్యభిచార ఉచ్చులోకి దింపాలని వెలుగు చూడటంతో అరెస్టు అయిన తమిళనాడులోని అరుప్పుకోటై మహిళా క… Read More
ఎయిర్ సెల్-మ్యాక్సిస్ : చిదంబరానికి ముందస్తు బెయిల్ పై ఈడీ ఛాలెంజ్: రద్దు చేయాలంటూ పిటీషన్న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరాన్ని మరింత చిక్కుల్లో నెట్టే దిశగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికార… Read More
జలవిహార్ లో దత్తన్న అలయ్ బలాయ్ .. తెలుగులో మాట్లాడిన తెలంగాణా గవర్నర్ తమిళ సై.తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసులను గెలుచుకోవడం ఇది చాలా ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న బతుకమ్మ ఆడిన గవర్నర్ తమిళసై, … Read More
ఆర్బీఐ ఎఫెక్ట్ : సీనియర్ సిటిజెన్ల వడ్డీ రేట్లపై కోత విధించిన ఎస్బీఐ..ఎంతో తెలుసా?న్యూఢిల్లీ: గతవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన రేట్ల ప్రభావం ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై పడింది. ఒకటి నుంచి రెండే… Read More
అక్రమ వలసదారులు ఔట్.. దేశమంతటా NRC అమలు.. అమిత్షా కీలక వ్యాఖ్యలు..!ఢిల్లీ : జాతీయ పౌర రిజిస్టర్ను దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి Nat… Read More
0 comments:
Post a Comment