లక్నో: అయోధ్యలో మసీదు నిర్మాణంకు ఐదెకరాల స్థలం కేటాయించాలని రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్మును ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం స్థలం కేటాయించింది. అయితే ఇది అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో సరికొత్త వివాదం తెరపైకొచ్చింది. దీంతో మరోసారి సుప్రీంకోర్టు తలపు తట్టేందుకు సున్నీ వక్ఫ్ బోర్డు సిద్దమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/381YdCk
మసీదు నిర్మాణంకు భూమి కేటాయించిన యోగీ సర్కార్.. మళ్లీ సుప్రీంకు బాబ్రీ లిటిగెంట్లు
Related Posts:
వామ్మో టెంపరరీ డ్రైవర్.. మహిళా కండక్టర్పై అత్యాచార యత్నం..!మంచిర్యాల : ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపిస్తున్నారు అధికారులు. అయితే టెంపరరీ స్టాఫ్తో అధికారులకు తలనొప్పి వ్యవహా… Read More
బెంగళూరులో ఎమ్మెల్యేపై హత్యాయత్నం, అదే ఇంటిలో నిందితుడి తల్లి పనిమనిషి!బెంగళూరు: బెంగళూరు నగరంలోని హెబ్బాళ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే (కాంగ్రెస్) ఎమ్మెల్యే భైరతి సురేష్ మీద హత్యాయత్నం జరిగింది. కత్తితో ఎమ్మెల్యే సురేష… Read More
టీఆర్ఎస్ ఎంపీ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్హైదరాబాద్: జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల సంఘంకు సమర్పించిన అఫిడ… Read More
పవన్ పార్టీలో ఆ కీలకనేతను టార్గెట్ చేసిన జనసేన నేతలు: ఎందుకంటేజనసేన పార్టీలో ఇటీవల నేతల వలసలు కొనసాగుతున్నాయి. జనసేన పార్టీ నుండి బయటకు వెళుతున్న నేతలు పార్టీలో ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు తెలి… Read More
పాల పొంగులా పొంగిన కేకే..! అసలు కథ అదేనట..! చల్లగా కథ ముగించిన కేసీఆర్..!!హైదరాబాద్ : కొందరు రాజకీయ నేతల వ్యవహారం విచిత్రంగా, వింతగా ఉంటుంది. తమకు ప్రచారం తగ్గిందనో, మీడియాలో ప్రముఖంగా నిలవాలనుకునో, లేక చేజారిపోతున్న పదవిని … Read More
0 comments:
Post a Comment