కియా ప్లాంట్ ఎక్కడికీ తరలి వెళ్లడం లేదన్నారు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కంపెనీకి సంబంధించి తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. కంపెనీ తరలింపు గురించి కియా అధిపతి పార్క్ కూడా తెలియదని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. కానీ సేల్స్ హెడ్ భట్ పేరుతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31wpESz
కియాపై తప్పుడు ప్రచారం, 14 వేల కోట్లతో పెట్టుబడులు, వైఎస్ హయాంలోనే నాంది: మంత్రి బుగ్గన
Related Posts:
30 నెలలుగా చిత్రహింసలు.. సౌదీలో హైదరాబాద్ మహిళకు చేదు అనుభవం..!హైదరాబాద్ : జీవితంపై ఎన్నో ఆశలతో పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ ప్రాంతాలకు వెళుతున్న తెలుగు ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు ఏజెంట్ల మోసాలు.. మరోవైపు… Read More
దుర్గామాత మండపంలో అజాన్: ఓంకారంతో పాటు ఇస్లామిక్, క్రైస్తవ మత చిహ్నాలు: కేసు నమోదుకోల్ కత: జై శ్రీరామ్ అనే నినాదం పట్ల భగ్గు మంటోన్న పశ్చిమ బెంగాల్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కింది. తరచూ మతపరమైన సున్నిత అంశాలపై వివాదాస్పద స… Read More
నోబెల్ ప్రైజ్ 2019: వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్..వీరు ఏం కనుగొన్నారంటే..?ప్రతిష్టాత్మక అవార్డు నోబెల్ ప్రైజ్ సందడి ప్రారంభమైంది. 2019కి గాను వైద్యశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. వైద్యశాస్త్రంలో … Read More
అధికారులపై దాడులు చేస్తే బెయిలబుల్ కేసులా....? పవన్ కళ్యాణ్విధి నిర్వహణలో మహిళ ఉద్యోగులను వేధింపులకు గురి చేసిన ఎమ్మెల్యేలపై నాన్బెయిబుల్ కేసులు పెట్టకుండా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యా… Read More
టెక్కీ సుభశ్రీ ప్రాణం తీసిన హోర్డింగ్: ‘గాలి’పై కేసు పెట్టాలంటున్న నేత!చెన్నై: సెప్టెంబర్ 13న తమిళనాడు రాజధాని చెన్నైలో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ ఊడిపడటంతో సుభశ్రీ అనే యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలు కో… Read More
0 comments:
Post a Comment