ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే . ఇక కేసులో నేడు విచారణ కొనసాగింది. సీబీఐ తరపున న్యాయవాది తమ పక్షాన కౌంటర్ దాఖలు చెయ్యటానికి మరికొంత సమయం కావాలని కోర్టును కోరారు. అక్రమాస్తుల కేసు.. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v5mNDZ
Thursday, February 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment