తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ మంగళవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వాములవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయనకు వేద పండితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలు సమర్పించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VsOQrM
తిరుమలలో ప్రహ్లాద్ మోడీ: సీఏఏ, ఎన్ఆర్సీలపై కీలక వ్యాఖ్యలు, జమ్మూకాశ్మీర్లో శ్రీవారి ఆలయం..
Related Posts:
ఇటు డీకే, అటు ఆజాద్ : కాంగ్రెస్ నేతల అరెస్టుల పర్వంముంబై/ బెంగళూరు : కన్నడ నాట నెలకొన్న రాజకీయ అస్థిరత అరెస్టులతో అట్టుడుకుతుంది. ముంబై హోటల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు డీకే శివకుమార్ ఆందోళన … Read More
జగన్ జనం మనసు గెలిచారా..! నలభై రోజుల పాలనపై ప్రజా స్పందన ఏంటి..?అమరావతి/హైదరాబాద్ : జగన్ మోహన్ రెడ్డి. అంటే జననేత. పాలరాతి భవంతులు ఉన్నా, అద్దాల సౌధాలు ఉన్నా ఏనాడు సొంత సుఖాలను కోరుకోని జననాయకుడు. ప్రజల కష్టాల పరిష… Read More
శవం దొరికితే రాజకీయం చెయ్యటానికి వస్తున్నావా చంద్రబాబు అని ఫైర్ అయిన వైసీపీ ఎమ్మెల్యేఅనంతపురం జిల్లాలో చంద్రబాబు హత్యగావించబడిన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటంతో పాటు టీడీపీ కార్యకర్తల్లో భరోసా నింపటానికి యాత్ర చేశారు . అయితే… Read More
అనర్హత కరెక్టే : ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ చర్యను సమర్థించిన హైకోర్టుహైదరాబాద్ : రాములు నాయక్, యాదవరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని మండలి చైర్మన్ రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని హైకో… Read More
కర్ణాటకలో మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా, క్యూలో ఇద్దరు లేడీ ఎమ్మెల్యేలు, రెబల్స్ 16 మంది !బెంగళూరు: కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే ఎమ్మెల్యే, మం… Read More
0 comments:
Post a Comment