తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ మంగళవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వాములవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయనకు వేద పండితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలు సమర్పించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VsOQrM
తిరుమలలో ప్రహ్లాద్ మోడీ: సీఏఏ, ఎన్ఆర్సీలపై కీలక వ్యాఖ్యలు, జమ్మూకాశ్మీర్లో శ్రీవారి ఆలయం..
Related Posts:
జేఎన్యూలో ఆడియో టేపు పార్ట్-2, వీడియోలో ఏబీవీపీకి చెందిన కోమల్ ,చెప్పొద్దని సీనియర్కు వేడుకోలు..జేఎన్యూలో గత ఆదివారం జరిగిన ఘటనల గురించి ‘ఇండియా టుడే' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ సంచలనం సృష్టించింది. మొదటి టేపుల్లో ఏబీవీపీకి చెందిన అక్షత్ అవస్తీ… Read More
ఆ ఏటీఎంలో రూ. 100కు బదులు రూ. 500: జనం ఎగబడ్డారు, రూ. 1.7లక్షలు డ్రా చేశారు!బెంగళూరు: అప్పుడప్పుడు ఏటీఎం కేంద్రాల్లో సాంకేతిక లోపాలు, పొరపాట్లు సాధారణమే. కర్ణాటకలోని కొడుగు జిల్లా కేంద్రం మడికేరిలోని ఓ ఏటీఎంలో కూడా తాజాగా ఓ పొ… Read More
జగన్ కుట్రపూరిత ఆలోచన: ఆ రెండు పార్టీల భూదందా అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఫైర్గుంటూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం కుట్రపూరిత ఆలోచనేనని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రాంతీయ విద… Read More
పెనుభూతమైన అనుమానం, మరొకరితో చనువుగా ఉంటుందనే, రాంనగర్లో యువతి హత్యపై సీపీమరొకరిని ప్రేమిస్తుందనే అనుమానంతోనే హారతిని షాహిద్ మట్టుబెట్టాడని వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ తెలిపారు. మరొకరితో చనువుగా ఉండటంతో అనుమానం పెంచుకున్నా… Read More
నా భార్య కోపంగా ఉంది! ఇంటికెవరూ రావొద్దు: డిప్యూటీ సీఎం అజిత్ పవార్ముంబై: రాష్ట్రంలోని చాలా మంది పిల్లలకు మరాఠీ రాయడం, చదవడం, మాట్లాడటం రావడం లేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, మ… Read More
0 comments:
Post a Comment