Tuesday, February 25, 2020

తిరుమలలో ప్రహ్లాద్ మోడీ: సీఏఏ, ఎన్ఆర్‌సీలపై కీలక వ్యాఖ్యలు, జమ్మూకాశ్మీర్‌లో శ్రీవారి ఆలయం..

తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ మంగళవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వాములవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయనకు వేద పండితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలు సమర్పించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VsOQrM

Related Posts:

0 comments:

Post a Comment