Tuesday, February 25, 2020

కేంద్ర మంత్రికి కరోనావైరస్.. దగ్గుతూనే ప్రెస్ మీట్.. వరల్డ్ కప్ వాయిదా

పౌల్ట్రీ పరిశ్రమ మినహా భారత్‌లో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) ఇంకా విజృంభిస్తూనేఉంది. చైనాతోపాటు మొత్తం పాతిక దేశాలు వైరస్ ధాటికి విలవిలలాడుతున్నాయి. ఇస్లామిక్ దేశం ఇరాన్‌లోనైతే ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రినే కరోనా కాటేసింది. ఆర్థిక మంత్రి ఇరాజ్ హారిర్చీకి వైద్య పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ వచ్చినట్లు ఆయన మంత్రిత్వ శాఖ అధికారులే మంగళవారం ప్రకటన చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VlUFat

0 comments:

Post a Comment