న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని వణికించిన పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో దోషులకు మరోసారి డెత్ వారెంట్ జారీ అయింది. నలుగురు దోషులకు వచ్చేనెల 3వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకు ఉరి తీస్తారు. ఈ మేరకు ఢిల్లీ న్యాయస్థానం సోమవారం మధ్యాహ్నం డెత్ వారెంట్ను జారీ చేసింది. నిర్బయ దోషులకు డెత్ వారెంట్ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37wrEeD
Monday, February 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment