హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మంత్రివర్గ సమావేశం సమావేశంజరిగింది. రెండున్నరగంటలకుపైగా సాగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో భూముల విక్రయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భూముల అమ్మకంతో రూ. 10 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని టీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. ఉప్పల్ బగాయత్ తరహాలోనే ల్యాండ్ పూలింగ్కు వెంచర్లపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tYX8fM
Sunday, February 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment