ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కార్యాలయంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా ఎగిసిన మంటలను ఆర్పేందుకు 16 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. దాదాపు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. మజగావ్ ప్రాంతంలోని జీఎస్టీ కార్యాలయం 8వ అంతస్తులో సోమవారం మధ్యాహ్నం 12.42 గంటల ప్రాంతంలో అగ్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SOueaN
జీఎస్టీ భవన్లో భారీ అగ్ని ప్రమాదం: రంగంలోకి దిగిన 16 ఫైరింజిన్లు
Related Posts:
కమలా హ్యారిస్ కంటే నా వెంటే భారతీయులు, ఆమె బిడెన్ కన్నా దారుణం- ట్రంప్ కామెంట్స్...అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తగ్గర పడుతున్న కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా భారతీయ-జమైకా మూలాలున్న డెమోక్రాట్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారి… Read More
రష్యా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫిలిప్పీన్స్ లో .. అక్టోబర్ నుండి మార్చి వరకురష్యా మొట్టమొదటగా కరోనా వ్యాక్సిన్ ను ఆవిష్కరించింది . స్పుత్నిక్ వి పేరుతో మార్కెట్లోకి రానుందని కూడా ప్రకటించింది రష్యా . అయితే రష్యా వ్యాక్సిన్ థర్… Read More
Play school teacher: భర్తకు బిస్కెట్, ప్రియుడికి బత్తాయి కాయలు, లాక్ డౌన్ లో లవ్ స్టోరీ !చెన్నై/ నాగర్ కోవిల్/ కన్యాకుమారి: ప్రియుడి మీద వ్యామోహంతో భర్త హత్యకు బెడ్ రూమ్ లో స్కెచ్ వేసిన భార్య స్టోరీ బాహుబలి పార్ట్ 1, బాహుబాలి పార్ట్ 2 టైప్… Read More
ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలమే భారతదేశ స్వాతంత్ర్యండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
one nation one health card: మరో కీలక పథకం, పంద్రాగస్ట్ స్పీచ్లో ప్రధాని మోడీ..?కేంద్ర ప్రభుత్వం మరో కీలక పథకం ప్రవేశ పెట్టబోతోంది. ఒకే దేశం ఒకే హెల్త్ కార్డ్ ప్రకటించబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతకం ఆవిష్కరి… Read More
0 comments:
Post a Comment