ఆర్థికమాంద్యం ప్రభావాన్నిలెక్కచేయకుండా 2.83 లక్షల కోట్ల కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా గొప్పదని, అన్నివర్గాలకూ మేలు చేసేలా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారు. అయితే ఏపీకి ప్రత్యేకంగా నిధులు దక్కకపోవడానికి సీఎం జగనే కారణమని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ పై పవన్ స్పందన ఆయన మాటల్లోనే..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Rhruy
గొప్ప బడ్జెట్ ఇచ్చిన మోదీ, నిర్మలకు థ్యాంక్స్.. జగన్ వల్లే ఏపీకి నిధులు నిల్: పవన్ కల్యాణ్
Related Posts:
శివసేన సారథ్యంలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు ప్రక్రియ షురూ: ఉదయం 8 గంటలకు అసెంబ్లీ స్పెషల్ సెషన్ముంబై: ఒక్క రోజు.. ఒకే ఒక్క రోజు చోటు చేసుకున్న హైడ్రామా నేపథ్యంలో.. మహారాష్ట్రలో అధికారం తలకిందులైంది. రాజకీయ వాతావరణం మారిపోయింది. అధికారం చేతులు మా… Read More
అనంతనాగ్లో ఐఈడీ పేలుడు: ఇద్దరు మృతి, నలుగురికి గాయాలుశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. ఐఈడీ పేలుడు సంభవించడంతో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర … Read More
సోనియాగాంధీ కాళ్ల వద్ద తాకట్టు.. శివసేనపై శివాలెత్తిన ఫడ్నవీస్మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందు దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో ఆవేశంగా మాట్లాడుతూ శివసేనపై తీవ్రమైన విమర్శలు చేశారు. అధికార దాహంతో … Read More
పీఎస్ఎల్వీ-సీ47 కార్టోశాట్ కౌంట్ డౌన్: శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్: స్వామివారి పాదాల వద్ద నమూనాతిరుపతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ మంగళవారం ఉదయం తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన… Read More
ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో లేడీ టెక్కీ మృతి: శవంతో సెల్ఫీలు దిగిన యువకుడు, నెటిజన్ల ఫైర్హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో ఆర్టీసీ బస్సు బీభత్స సృష్టించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఓ స్కూటీని ఢీకొట్టడంతో.. ఆ స్కూటీపై… Read More
0 comments:
Post a Comment