ఆర్థికమాంద్యం ప్రభావాన్నిలెక్కచేయకుండా 2.83 లక్షల కోట్ల కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా గొప్పదని, అన్నివర్గాలకూ మేలు చేసేలా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారు. అయితే ఏపీకి ప్రత్యేకంగా నిధులు దక్కకపోవడానికి సీఎం జగనే కారణమని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ పై పవన్ స్పందన ఆయన మాటల్లోనే..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Rhruy
Saturday, February 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment