Tuesday, February 25, 2020

ప్రజల నోట్లో మట్టికొట్టారు: జగన్ ఇళ్ల ఫొటోలు పెట్టి దుమ్మెత్తిపోసిన నారా లోకేష్

అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేశారు. పేదలకు ఇళ్లు ఇస్తామన్నారు.. నిరుద్యోగులకు ఉద్యోగాలన్నారు.. వాటి ప్రస్తావనే లేదంటూ జగన్ సర్కారుపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vm5SYQ

Related Posts:

0 comments:

Post a Comment