ఏపీలో ఇటీవల కియా మోటార్స్ తరలిపోతుంది అని సంచలన కథనాన్ని ప్రచురించి విమర్శల పాలైన రాయిటర్స్ మరోమారు ఏపీలో మూడు రాజధానుల నిర్ణయంపై కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వ నిర్ణయంపై అనుకూలంగా కధనాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ప్రచురించటం ఏపీలో చర్చనీయంశంగా మారింది . జగన్ మూడు రాజధానుల నిర్ణయం మంచిదని కితాబిస్తూ ఈ కథనం సాగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2w77UkS
మొన్న కియాపై... నేడు ఏపీ మూడు రాజధానులపై రాయిటర్స్ కథనం .. ఆసక్తికర చర్చ
Related Posts:
బీజేపీలో జనసేన విలీనం ఉంటుదా? ఫిబ్రవరి 2న ముహుర్తం.. రెండు పార్టీల ముఖ్యనేతల ప్రకటనజనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలతో భేటీలు జరుపుతున్నవేళ పార్టీ విలీనంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బుధవా… Read More
మున్సిపల్ ఎన్నికల్లో పోటెత్తిన ఓటర్లు.. 80 శాతం పైనే.. 24న కరీంనగర్లో..తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో బుధవారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్… Read More
భారత్ను నాజీ జర్మనీతో పోల్చిన ఇమ్రాన్ ఖాన్.. మరోసారి అంతర్జాతీయ వేదికపై విద్వేషం..గతేడాది ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ దళంపై మిలిటెంట్ దాడి జరిగిన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమ… Read More
రిమాండ్ రిపోర్ట్ : ప్రొఫెసర్ కాశింపై పోలీసుల సంచలన స్టేట్మెంట్స్..ఇటీవల అరెస్టయిన ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ కాశింపై పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సిద్దం చేశారు. రిపోర్టును గురువారం హైకోర్టుకు సమర్పించనున్నార… Read More
అట్లాస్ సైకిల్ తయారీ సంస్థ యజమాని భార్య ఆత్మహత్య..ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ అట్లాస్ యజమాని సంజయ్ కపూర్ భార్య నటాషా కపూర్(58) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్లో ఉన్న ఆమె నివాసంలో మంగళవా… Read More
0 comments:
Post a Comment