దేశ రాజధాని ఢిల్లీలో మునుపెన్నడూ లేని రీతిలో హింస చెలరేగుతోంది. సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాలు తగలబడుతూనే ఉన్నాయి. రాళ్ల దాడిలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఆందోళనకారులు పలు ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తులను తగలబెట్టారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులపై భాష్ప వాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈశాన్య ఢిల్లీ పరిధిలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VlUFY1
ఢిల్లీ అల్లర్లలో మృత్యు ఘంటికలు.. 11కి చేరిన మృతుల సంఖ్య.. డిప్యూటీ సీఎం కీలక విజ్ఞప్తి..
Related Posts:
బాలికపై పైశాచికం .. జనానాంగంపై బ్లేడుతో కోసి రేప్.. యూట్యూబ్ లో వీడియోభాగ్యనగరం ఒక బాలికను కాపాడలేని అభాగ్యనగరంగా మారింది. మహిళా దినోత్సవాన వెలుగులోకి వచ్చిన ఒక ఘటన అమ్మాయిల రక్షణను మరోసారి ప్రశ్నిస్తోంది. నిర్భయ ఉదంతాన్… Read More
తుపాన్ తో కూలిన ఇల్లు, పెద్ద దిక్కు కన్నుమూత .. చేసిన అప్పు తీర్చలేక చాకిరీకి బాలుడుచెన్నై : ప్రక్రతి ఆ ఇంటిపై పగబట్టింది. తుపాన్ బీభత్సంతో నీడనిచ్చే ఇల్లు కూలింది. ఇంటి పెద్ద తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అంత్యక్రియలకు డబ్బుల్లేని… Read More
ఏపీ విద్యుత్ సంస్థలే బాకీ .. రూ.2400 కోట్లు ఇవ్వాలన్న ట్రాన్స్ కో సీఎండీహైదరాబాద్ : ఏపీ విద్యుత్ సంస్థలపై టీఎస్ ట్రాన్స్ కో తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఒక అబద్ధాన్ని పదే పదే వల్లెవేస్తే .. నిజం కాదని గుర్తుంచుకోవాలని సూచ… Read More
రూల్ ఈజ్ రూల్ .. నిబంధనలకు విరుద్ధంగా తలసాని ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ ఫైర్ .. 25 వేలు జరిమానారూల్ ఈజ్ రూల్ .. రూల్ ఫర్ ఆల్ అంటున్నారు జీహెచ్ ఎంసీ అధికారులు. అధికార పార్టీ కి చెందిన మంత్రి అయినా సరే నిబంధనలు పాటించకుంటే వదిలేదే లేదు అని చెప్తున… Read More
కొడాలి నాని పై సీయం గురి : టిడిపి అభ్యర్ది ప్రకటన: గుడివాడ లో నానిని ఓడిస్తారా..!ముందు నుండి అంచనా వేస్తున్న విధంగానే కొడాలి నాని పై టిడిపి అధినేత గురి పెట్టారు. ఎలాగైనా ఈ సారి ఎన్నిక ల్లో కొడాలి నానిని ఓడించాలనే లక్ష్యంతో టిడిప… Read More
0 comments:
Post a Comment