దేశ రాజధాని ఢిల్లీలో మునుపెన్నడూ లేని రీతిలో హింస చెలరేగుతోంది. సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాలు తగలబడుతూనే ఉన్నాయి. రాళ్ల దాడిలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఆందోళనకారులు పలు ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తులను తగలబెట్టారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులపై భాష్ప వాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈశాన్య ఢిల్లీ పరిధిలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VlUFY1
ఢిల్లీ అల్లర్లలో మృత్యు ఘంటికలు.. 11కి చేరిన మృతుల సంఖ్య.. డిప్యూటీ సీఎం కీలక విజ్ఞప్తి..
Related Posts:
అమర జవాన్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు..! మోదీ సర్కార్ మీద నమ్మకం లేదన్న జవాన్ భార్య..!!జమ్మూ/ హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రదీప్ సింగ్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేసింది. పుల్వామాలోని జవాన్లు చేసిన త్యాగం వ్యర్థం క… Read More
బ్రహ్మను, వేదములను సృష్టించినది విశ్వకర్మయేడా.యం.ఎన్.చార్య- ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151 తేదీ 17-2-2019 ఆదివారము మాఘశుద్ద త్రయోదశి తిధి రోజు పరబ్రహ్మ విశ్వకర్మ భగవానుని పండగ.ఈ… Read More
గంటా లక్ష్యం ముఖ్యమంత్రి కుర్చీ : నా జోలికి రావద్దు : గంటా పై అవంతి సంచలనం..!నాటి స్నేహితుడు..రాజకీయ మిత్రుడు గంటా శ్రీనివాస రావు పై తాజాగా వైసిపి లో చేరిన అవంతి శ్రీనివాస రావు తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు.గంటా లక్ష్యం ముఖ్య… Read More
టీడీపీలోకి కిషోర్ చంద్రదేవ్, చంద్రబాబుతో విభేదాలపై అశోక్ గజపతి రాజు ఏమన్నారంటేవిశాఖపట్నం: ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వచ్చిన విషయ… Read More
పుల్వామా దాడి: పాకిస్తాన్ వెబ్సైట్లను హ్యాక్ చేస్తున్న అన్షుల్ సక్సేనా, సోషల్ మీడియాలో వైరల్న్యూఢిల్లీ: అన్షుల్ సక్సేనా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయన పేరు వైరల్ అవుతోంది. ఎందుకంటే జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడి కారణంగా 40 మందికి పైగ… Read More
0 comments:
Post a Comment