హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్యోదంతంలో నలుగురు దోషులను ఎన్కౌంటర్ చేసిన ఉదంతంలో దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన పేరు వీసీ సజ్జనార్. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తోన్న ఆయన తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మహిళలు, చిన్నపిల్లలకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది. ఈ తరహా ఈవెంట్ ఇదివరకు ఎవ్వరూ చేపట్టలేదనే చెప్పుకోవచ్చు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uvnvds
షి సేఫ్ నైట్ వాక్: మహిళల భద్రతపై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్: ఏం చెబుతున్నారంటే.. !
Related Posts:
స్పీకర్ తమ్మినేనిపై హైకోర్టులో బీజేపీ పిటిషన్- వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు కోరుతూ..న్యాయస్ధానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇరుకునపడ్డారు. కోర్టులే అన్నీ చెప్పేస్తే ఇక ఎమ్మెల్యేలెందు… Read More
KA Paul: చివరకు కేసీఆర్కే కరోనా.! రఘురామ చంపేస్తానని బెదిరింపుహైదరాబాద్: సొంత పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసి.. విమర్శలు ఎదుర్కొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడ… Read More
న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయింది .. తెలంగాణా చరిత్రలో నేడు బ్లాక్ డే : ఉత్తమ్ కుమార్ రెడ్డితెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇవాళ అత్యంత బాధాకరమైన రోజు అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు బ్లాక్ డే అని ఆయన… Read More
కేసీఆర్ కు కరోనా.. విజయశాంతి సంచలనం.. రోజులు దగ్గరపడ్డాయని ఫైర్.. గవర్నర్ కీలక చర్యలు..కరోనా కేసులకు సంబంధించి పాజిటివ్ రేటు భయానక స్థాయిలో ఉండటం, రోజురోజుకూ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటం తెలంగాణలో ఆందోళనకరంగా మారింది. ముఖ్యమంత్రి క్యాంప్ … Read More
ఏపీ వైద్యశాఖలో కొత్తగా 426 ఉద్యోగాల భర్తీ - నర్సింగ్ విద్యాసంస్ధల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.ఏపీలో వైద్యరంగాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం నాడు-నేడు పేరుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం జోరుగా సాగు… Read More
0 comments:
Post a Comment