Friday, February 7, 2020

షి సేఫ్ నైట్ వాక్: మహిళల భద్రతపై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్: ఏం చెబుతున్నారంటే.. !

హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్యోదంతంలో నలుగురు దోషులను ఎన్‌కౌంటర్ చేసిన ఉదంతంలో దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన పేరు వీసీ సజ్జనార్. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌‌గా పనిచేస్తోన్న ఆయన తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మహిళలు, చిన్నపిల్లలకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది. ఈ తరహా ఈవెంట్ ఇదివరకు ఎవ్వరూ చేపట్టలేదనే చెప్పుకోవచ్చు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uvnvds

Related Posts:

0 comments:

Post a Comment