ఢిల్లీ అలర్లపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలంతా సంయమనంతో వ్యవహరించాలని.. శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంఘటనలతో అటు హిందువులకు,ఇటు ముస్లింలకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. ఢిల్లీ వెలుపలి శక్తులే రాజధానిలో అరాచకం సృష్టించాయని అన్నారు. 24కి చేరిన మృతుల సంఖ్య.. ఢిల్లీలోని అమెరికన్లకు యూఎస్ఏ కీలక సూచన..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a872uW
ఢిల్లీ ముందు రెండే ఆప్షన్లు.. ఏది ఎంచుకుందాం..? కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు..
Related Posts:
బక్రీద్ వేడుకలు ప్రసారం చెయ్యరాదు: కాశ్మీరీలకు మద్దతు, రెచ్చగొట్టిన పాకిస్థాన్ ప్రభుత్వం !న్యూఢిల్లీ: బక్రీద్ పండుగ, ఈద్ వేడుకలు ప్రసారం చెయ్యకూడదని, కాశ్మీర్ ప్రజల కోసం ఒక్కటిగా అందరూ పోరాటం చెయ్యాలనే వార్తలు మాత్రమే ప్రసారం చెయ్యాలని రెచ్… Read More
కొడవళ్లతో వచ్చిన దొంగలను తరిమికొట్టిన బామ్మ, తాతయ్య..!! (వీడియో)తిరునల్వేలి: దేశంలో దొంగల బెడద ఎక్కువైపోయింది. నిన్న మొన్నటివరకు చెడ్డీ గ్యాంగ్ హైదరాబాద్ వాసులకు నిద్రలేకుండా చేసింది. ఇక చెన్నైలో కూడా ఇదే తరహా దొం… Read More
భారత్,పాక్ రెండు దేశాల్లో బక్రిద్ ఉత్సవాలు.. కాని అక్కడ మాత్రం ఉత్సవాలు లేవు...పాకిస్థాన్కు శత్రుదేశమైన భారత్ పై కోపం నరనరాన జీర్ణించుకు పోయింది. కశ్మీర్ ఉదంతంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తగ్గించుకునేందుకు నిర్ణయించ… Read More
వైసీపీలోకి వీవీ వినాయక్..!! జగన్ మాటలే స్పూర్తి అంటూ : ఆయన టార్గెట్ అదేనా..!!ప్రమఖ దర్శకుడు వీవీ వినాయక్ రాజకీయాల్లోకి వస్తున్నారా. ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించారా. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు అదే విషయాన్ని స్పష్టం చ… Read More
మూగజీవాల మరణ మృదంగం..! అదికార పార్టీకి శాపగ్రస్తం..!!అమరావతి/హైదరాబాద్ : చిన్న చిన్న మానవ తప్పిదాలు పెద్ద పెద్ద సమస్యలకు నాంది పలుకుతాయా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. అదికార పార్టీల చిన్న పాటి … Read More
0 comments:
Post a Comment